ఖమ్మం

విఆర్ఎ అంత్యక్రియలకు పది వేలు అందించిన తహశీల్దార్

నేరడిగొండఅక్టోబర్12(జనంసాక్షి):మండలోని బుద్దికొండ గ్రామానికి చెందిన విఆర్ఎ కైరునిషా బేగం అనారోగ్యంతో మానసికంగా బాధపడుతూ మంగళవారం రోజున తుదిశ్వాస విడిచారు.వారి అంత్యక్రియల కొరకు బుధవారం నాడు తహసీల్దార్ పవన్ …

మోమిన్ కలాన్ గ్రామానికి చెందిన బషీర్ మియా కుమార్తె అనారోగ్యనికి గురై వికారాబాద్ పట్టణంలో ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా, వారిని పరామర్శించిభారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు,

ఈరోజు (12-10-2022) బుధవారం నాడు వికారాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు ధారూర్ మండల పరిధిలోని …

సర్వసభ్య సమావేశం నిర్వహించి లోపాలపై చర్చించాలి.

వాసవి నిత్య అన్నదాన సత్రం పరిరక్షణ సమితి అధ్యక్షులు గర్రి పల్లి ప్రభాకర్. సిరిసిల్ల. సెప్టెంబర్ 12. (జనం సాక్షి). తెలంగాణలోని ప్రసిద్ధిగాంచిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర …

ఉపాధి హామీ సిబ్బందితో సమీక్ష సమావేశం

వేమనపల్లి,అక్టోబర్ 12 (జనంసాక్షి) గ్రామీణ ఉపాధిహామీ పథకంపై బుధవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో అల్లూరి లక్ష్మయ్య సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ …

పరిమళించిన మానవత్వం.. జర్నలిస్టు వైద్యం కోసం చేయూత.

  ఎస్పి రాహుల్ హెగ్డే ఆర్థిక సహాయం. అండగా నిలిచిన జర్నలిస్టు మిత్రులు. సిరిసిల్ల. సెప్టెంబర్ 12 (జనం సాక్షి). ఎన్నో మానవ కథనాలను అందించి కష్టాల్లో …

గొల్లకురుమలకు గొర్రెల పంపిణీకి బదులు నగదు బదిలీ చేయాలి.

జెడ్పీటీసీ పత్తి నాయక్ కి వినతిపత్రం అందించిన గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం నాయకులు. జనం సాక్షి, చెన్న రావు పేట గొల్ల కురుమలకు రాష్ట్రవ్యాప్తంగా గొర్రెల …

*బిఆర్ఎస్ పార్టీని విమర్శించే స్థాయి కాదు*…….

*బిఆర్ఎస్ అధికార ప్రతినిధి తలారి శ్రీనివాస్*……ఫోటో రైట్ ప్…. సమావేశంలో మాట్లాడుతున్న బిఆర్ఎస్ నాయకులు.. తుర్కపల్లి, అక్టోబర్, 11 (జనంసాక్షి)…… బిఆర్ఎస్ పార్టీని విమర్శించే స్థాయిని కాదని …

జర్నలిస్ట్ పై దాడిని ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన జర్నలిస్టులు

కొత్తగూడ అక్టోబర్ 11 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా గంగారం మండలం చింతగూడెంలో జర్నలిస్ట్ పల్లె సురేష్ పై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దారవత్ రమేష్ చేసిన దాడికి నిరసనగా …

*అక్రమ అరెస్టు లతో విఆర్ఏ ల ఉద్యమం ఆపలేరు.

చిట్యాల 11(జనంసాక్షి) అక్రమ అరెస్టులతో వీఆర్ఏల ఉద్యమం ఆపలేరని వీఆర్ఏల మండల అధ్యక్షులు బందెల ప్రేమ్ కుమార్ అన్నారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ రాష్ట్ర వీఆర్ఏ …

జర్నలిస్ట్ పై దాడిని ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన జర్నలిస్టులు

కొత్తగూడ అక్టోబర్ 11 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా గంగారం మండలం చింతగూడెంలో జర్నలిస్ట్ పల్లె సురేష్ పై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దారవత్ రమేష్ చేసిన దాడికి నిరసనగా …