ఖమ్మం

ఎక్సయిజ్ దాడిలో 14 లీటర్ల గుడుంబా స్వాధీనం

ఎసై రాయబారపు రవి కుమార్ ఖానాపూర్ రూరల్ 15 సెప్టెంబర్ (జనం సాక్షి): ఎక్సయిజ్ అధికారుల దాడిలో 14 లీటర్ల గుడుంబా,ముగ్గురు పై కేసు నమోదు చేసినట్లు …

పిడిఎస్ అక్రమ బియ్యం రవాణాన్ని అడ్డుకున్న ఎస్ఐ.

చండ్రుగొండ, సెప్టెంబర్ 15(జనంసాక్షి):- భద్రాద్రి జిల్లాలో కొందరు రేషన్ డీలర్లు దొడ్డి దారిన రేషన్ బియ్యం మాఫియాతో అంట కాగుతున్న విషయంలో జనంసాక్షి వరుస కథనాలతో అప్రమత్తమైన …

నూతన పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలి

 రాష్ట్ర ఎస్సీ నాయకులు పోకల శేఖర్ డోర్నకల్ సెప్టెంబర్ 14 జనం సాక్షి నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరు నామకరణం …

మినీ ట్యాంక్ బండ్ కొత్త చెరువు వద్ద అమృతలాల్ శుక్లా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి.

సిపిఎం జిల్లా కార్యదర్శి ముషం రమేష్. రాజన్నసిరిసిల్లబ్యూరో. సెప్టెంబర్ 15.(జనం సాక్షి) మినీ ట్యాంక్ బండ్ కొత్త చెరువు వద్ద తెలంగాణ సాయుధ పోరాట యోధులు మాజీ …

యూత్ ఆధ్వర్యంలో విద్యార్థుల కు పండ్ల పంపిణి

కొత్తగూడ సెప్టెంబర్ 14 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం లోని బురుగుంపు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జవహర్లాల్ నెహ్రు యువజన సంఘం,స్థానిక సర్పంచ్ రణధీర్ …

గుంజేడు ముసలమ్మ ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్

కొత్తగూడ సెప్టెంబర్ 14 జనంసాక్షి:మండల కేంద్రంలోని గుంజెడు ముసలమ్మ సన్నిధిలో గూడూరు ఎంపిపి సుజాత,మోతిలాల్ గుంజేడు శ్రీ శ్రీ శ్రీ ముసలమ్మ కు మొక్కులు చెల్లించారు.ఈ కార్యక్రమంలో …

పోస్టర్ ఆవిష్కరణ

యాదాద్రి భువనగిరి బ్యూరో జనం సాక్షి. ఆదివాసి గిరిజన సమ్మేళనం.. పోస్టర్స్ ను ఆవిష్కరించిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి గారు, జిల్లా …

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను విజయవంతం చేయాలి

రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ యాదాద్రి భువనగిరి బ్యూరో జనం సాక్షి . తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు నిర్వహించాలని రాష్ట్ర …

*ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మంచి నీటి శుద్ద జల కేంద్రం ప్రారంభోత్సవం*

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతిమ మీ ముంగిట్లో ఆనే నినాదం తో  ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ మరియు ప్రతిమ ఫౌండేషన్   మారు మూల గ్రామాలకు అక్కడి …

ఈ నెల 16,17,18 తేదీల్లో జరగనున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలి.

ఎంపీపీ బోడ మంగీలాల్ నాయక్.. తిరుమలాయపాలెం మండలం ఎంపీపీ బోడ మంగీలాల్ నాయక్* హాజరైన వివిధ అధికారులు* ఖమ్మం. తిరుమలాయపాలెం జనం సాక్షి (13 సెప్టెంబర్) తిరుమలాయపాలెం …