ఖమ్మం

ముస్లింలకు మైనారిటీ బంధు,12 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి

చింతలపాలెం  జనంసాక్షి సూర్యాపేట జిల్లా,చింతలపాలెం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ నిరుపేద ముస్లింకు మైనారిటీ బంధు పథకాన్ని ప్రకటించి ముస్లింలను ఆదుకోవాలని ముస్లిం మైనారిటీ సంఘం నాయకుడు …

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

30 సంవత్సరాల తర్వాత కలుసుకున్న బాల్య మిత్రులు చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 18 : చేర్యాల మండల కేంద్రం ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన 1992-1993వ సంవత్సరం పదవ …

సిపిఐ నాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి

-సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు. బోనకల్ ,సెప్టెంబర్ 18 (జనం సాక్షి) : ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తూ వ్యవహరించిన ఖమ్మం రూరల్ సిఐపై చర్యలు తీసుకోకుండా …

కార్మికులు ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలి

డబ్బికార్ మల్లేష్ మిర్యాలగూడ. జనం సాక్షి. కార్మికులు ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలని సిఐటియు జిల్లా నాయకులు డబ్బికార్ మల్లేష్ కోరారు. ఆదివారం రైస్ మిల్ డైవర్స్ …

సిరిసిల్ల పట్టుచీర “రాజన్న సిరిపట్టు” బ్రాండ్ అవిష్కరణ కార్యక్రమం

  న్యూజిలాండ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో వీడియో సందేశం ద్వారా మాట్లాడిన కేటీఆర్ “రాజన్న సిరిపట్టు” బ్రాండ్ ను మరింత విస్తృతం చేసేందుకు ప్రభుత్వం తరఫున …

మేధర వృత్తిదారులకు ప్రభుత్వం చేయూత ఇవ్వాలి.

  కోన బాలాశేకర్ మేదర సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రాజన్నసిరిసిల్ల. బ్యూరో. సెప్టెంబర్ 18, (జనం సాక్షి) మెదర వృత్తి ఆధారపడిన వారికి ప్రభుత్వం …

సిఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.

నెరడిగొండసెప్టెంబర్18(జనంసాక్షి): గిరిజనులకు10శాతం రిజర్వేషన్లు కల్పించి కైతి లబనా మధుర సమాజాన్ని ఎస్టీలో విలీనం చేస్తామని కేసీఆర్ చెప్పినందుకు వారి చిత్రపటానికి ఆదివారం రోజున మండలంలోని కొరిటికల్ బి …

సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం హర్ష దాయకం..

– జడ్పిటిసి సభ్యురాలు శాంతకుమారి రవీందర్. ఊరుకొండ, సెప్టెంబర్ 18 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన సచివాలయానికి ప్రపంచ మేధావి అయిన.. భారత రాజ్యాంగ నిర్మాత …

సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం.

రాజన్నసిరిసిల్ల బ్యూరో, సెప్టెంబర్ 18. (జనం సాక్షి). గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను గిరిజన బందు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం వీర్నపల్లి జెడ్పిటిసి …

ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యంతో ఘనంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు

యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి జిల్లాలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, మహిళల భాగస్వామ్యంతో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయని జిల్లా కలెక్టర్  పమేలా సత్పతి …