ఖమ్మం

టేకులపల్లి లో ఆజాదీ కా గౌరవ్ పాదయాత్ర

– ప్రారంభించిన డిసిసి అధ్యక్షులు పోదెం వీరయ్య టేకులపల్లి, ఆగస్టు 14( జనం సాక్షి ): అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ …

జానపద కళా ప్రదర్శనలు

యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి. స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన జానపద కళా ప్రదర్శన కు ముఖ్య అతిథిగా …

సీపీఐ రెకొండ గ్రామ శాఖ నూతన కార్యదర్శిగా బోయిని పటేల్ ఎన్నిక

జనంసాక్షి / చిగురుమామిడి – ఆగష్టు 14: భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) మండలంలోని రెకొండ గ్రామ శాఖ కార్యదర్శి గా బోయిని సర్ధార్ వల్లభాయ్ పటేల్ ను,మండల …

ఘనంగా ముత్యాలమ్మ తల్లి బోనాలు

ఆళ్లపల్లి ఆగస్టు 14( జనం సాక్షి) మండల పరిధిలోని మర్కోడు గ్రామపంచాయతీలో ఆదివారం ముత్యాలమ్మ తల్లి బోనాలు భక్తులు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది శ్రావణమాసంలో ముత్యాలమ్మ …

జానపద కళా ప్రదర్శన

యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి. స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా భువనగిరి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన జానపద కళా ప్రదర్శన కు ముఖ్య అతిథిగా …

నాయి బ్రాహ్మణుల మనోభావాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలి

జిల్లా అధ్యక్షుడు కడియాల సత్యనారాయణ జూలూరుపాడు, ఆగష్టు 14, జనంసాక్షి: నాయి బ్రాహ్మణుల మనోభావాలను కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తరహాలోనే తెలంగాణా రాష్ట్ర …

*ఆధునిక నాగరికత లో ఆటవిక చర్యలు,*

 *బెస్తగూడెం (కొమరం భీం)ఆదివాసీ గూడెంపై గ్రామ బహిష్కరణ,* *మా జీవితాలపై ఆంక్షలు విధించి చిన్నాభిన్నం చేస్తున్న వ్యక్తుల పై ఫిర్యాదు,* *అదివాసులపై చిన్న చూపుతో పట్టించుకోని అధికారులు,* …

ట్రాక్టర్ బోల్తా కౌలు రైతు దుర్మరణం

కూసుమంచి ఆగస్టు 13 ( జనం సాక్షి ) : మండలంలోని నాయకునిగూడెం గ్రామంలో ట్రాక్టర్ తిరిగిపడి కౌలు రైతు దుర్మరణం పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే మంగలి …

ఘనంగా భారత స్వతంత్ర వజ్రోత్సవ ర్యాలీ

గుండాల, ఆగస్టు13(జనంసాక్షి); గుండాల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ నుండి ర్యాలీని ప్రారంభించి త్రివర్ణ పతాకాన్ని చేతిలో పట్టుకుని జాతీయ గీతలు అలపిస్తూ స్వతంత్ర సమరంలో అమరులైన …

మెగా లోక్ అదాలత్ లో 189 కేసుల పరిష్కారం

జూనియర్ సివిల్ జర్జ్ రామలింగం ఖానాపూర్ రూరల్ 13 ఆగష్టు జనం సాక్షి :ఖానాపూర్ జూనియర్ సివిల్ జర్జ్ కోర్ట్ లో శనివారం జూనియర్ సివిల్ జర్జ్ …