ఖమ్మం

దేశ భక్తిని చాటుకున్న రైతు కూలీలు.. – పొలంలో సామూహిక జాతీయ గీతాలపన.

కరకగూడెం, ఆగస్టు16(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక చేపట్టిన స్వతంత్ర భారత వజ్రోత్సవంలో భాగంగా వరి పొలంలో నాటు వేస్తున్న క్రమంలో 11.30 లకు సామూహిక …

గాంధీ విగ్రహం కు వినతి పత్రం అందజేసిన విఆర్ఏ లు ..

కరకగూడెం,ఆగస్టు16(జనంసాక్షి): తహసీల్దార్ కార్యాలయం ముందు విఆర్ఏ ల సమస్యలు పరిష్కరించాలని చేస్తున్న నిరవధిక సమ్మె 23 రోజుకూ చేరింది. ఈ సందర్భంగా వారు మండలం లో ఉన్నటువంటి …

భావితరాలకు స్వతంత్ర వజ్రోత్సవాలు స్ఫూర్తి.. – ఘనంగా సామూహిక జాతీయ గీతాలాపన.

  కరకగూడెం, ఆగస్టు16(జనంసాక్షి):భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలలో భాగంగా మంగళవారం మండలం లో నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం విజయవంతం అయింది.ఈ గీతాలాపన లో ప్రభుత్వ, …

స్వతంత్ర భారత వజ్రోత్సవాలా సందర్భంగా 17వ తేదీ రక్తదాన నేడు రక్తదాన శిబిరాలు

యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి శిబిరాలను భువనగిరి మరియు ఆలేరు నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. …

స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా మంగళవారం ఉదయం 11.30 నిమిషాలకుజాతీయ గీతాలాపన

యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో కలెక్టరేట్ లోని అన్నీ కార్యాలయాల అధికారులు, సిబ్బంది, పోలీస్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విధ్యార్ధులు, సామూహిక …

ఉప్పొంగిన జాతీయ భావం

*:మండల కేంద్రంలో సామూహిక జాతీయ గీతాలాపన టేకులపల్లి, ఆగష్టు 16(జనంసాక్షి) : భారత స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు నిండిన సందర్భంగా దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్న వజ్రోత్సవ …

గళ గళముణా జనగణ మన…!

  జిల్లా వ్యాప్తంగా వేడుకల జాతీయ గీతాలాపన. రాజన్న సిరిసిల్ల బ్యూరో, ఆగస్టు 16 (జనం సాక్షి). స్వాతంత్ర భారత భద్రాచలం పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా …

ఉత్సాహంగా తీజ్ పండుగ వేడుకలు

తూర్పు గూడెంలో అట్టహాసంగా తీజ్ పండుగ టేకులపల్లి ,ఆగస్టు 15( జనం సాక్షి) : బంజారా సంస్కృతి తీజ్ పండుగ ను బంజారా లు గిరిజన సాంప్రదాయాలతో …

బూర్గంపహాడ్ కు పోలవరం ప్యాకేజీ ప్రకటించాలి.

– గోదావరిలో నిరసన వ్యక్తం చేసిన బూర్గంపాడు ఎస్సీ కాలనీ వాసులు. బూర్గంపహాడ్ ఆగష్టు14 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రానికి పోలవరం ప్యాకేజీ …

జిల్లాస్థాయి వాలీబాల్ క్రీడల్లో మంచి పేరు తేవాలి…

– తహాసిల్దార్ జాకీర్ అలీ. ఊరుకొండ, ఆగస్టు 14 (జనం సాక్షి): భారత స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఊర్కొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల మైదానంలో నిర్వహించిన …