ఖమ్మం

రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత యూత్ సభ్యులు.

బూర్గంపహాడ్ ఆగష్టు17 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత యూత్ సభ్యులు మణుగూరు ప్రభుత్వ100 పడకల హాస్పటల్ నందు వజ్రోత్సవ కార్యక్రమంలో …

జనారణ్యంలోకి చుక్కల దుప్పి

జూలూరుపాడు, ఆగష్టు 17, జనంసాక్షి: అడవిలో సంచరించే చుక్కల దుప్పి జనారణ్యంలోకి వచ్చింది. అడవికి మేతకు వెళ్లిన మేకల గుంపుతో కలిసి మండల కేంద్రమైన జూలూరుపాడు చర్చి …

క్రీడల్లో ప్రోత్సాహంపై గ్రామీణ క్రీడా ప్రాంగణం

క్రీడ ప్రాంగణాన్ని ప్రారంభించిన సర్పంచ్:కొట్టెం సావిత్రి కొత్తగూడ ఆగస్టు 17 జనంసాక్షి:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక చేపట్టినటువంటి తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణంను బుధవారం రోజున …

అధైర్యపడొద్దు…. అప్రమత్తంగా ఉండండి.

– బూర్గంపహాడ్ తహశీల్దార్ భగవాన్ రెడ్డి. బూర్గంపహాడ్ ఆగష్టు17 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలంలో గోదావరి వరదల వల్ల ఎవరూ అధైర్య పడవద్దని, అప్రమత్తంగా ఉండాలని …

మిర్యాలగూడలో అన్యక్రాంతమైన వక్ప్ భూములపై సిఐడి అధికారులు విచారణ..

మిర్యాలగూడ జనం సాక్షి : నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో అన్యక్రాంతమైన  వక్ప్  భూములపై విచారించేందుకు నలగొండ సిఐడి డీఎస్పీ ఎర్ర్ణ నేతృత్వంలో సిఐడి సీఐలు నాగరాజు, …

కూసుమంచి ఆరోగ్య కేంద్రంలో మెగా రక్తదాన శిబిరం

కూసుమంచి ఆగస్టు 17 ( జనం సాక్షి ) : భారత స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తికానున్నందున వజ్రోత్సవాలు జరుపుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన …

రక్తదానం చేస్తున్న ఆలయ ఉప ప్రధాన అర్చకులు.

యాదగిరి గుట్ట. జనం సాక్షి స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో ఉన్న నరసింహ సదనములో ఎంఎస్ఎన్ బ్యాంక్ ఉప్పల్ వారి …

రక్తదానం చేస్తున్న ఆలయ ఉప ప్రధాన అర్చకులు.

యాదగిరి గుట్ట. జనం సాక్షి స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో ఉన్న నరసింహ సదనములో ఎంఎస్ఎన్ బ్యాంక్ ఉప్పల్ వారి …

గాంధీ చిత్ర ప్రదర్శన విజయవంతం

అదనపు కలెక్టర్ దీపక్ తివారి యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు మహాత్మా గాంధీ …

దేశ భక్తిని చాటుకున్న రైతు కూలీలు.. – పొలంలో సామూహిక జాతీయ గీతాలపన.

కరకగూడెం, ఆగస్టు16(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక చేపట్టిన స్వతంత్ర భారత వజ్రోత్సవంలో భాగంగా వరి పొలంలో నాటు వేస్తున్న క్రమంలో 11.30 లకు సామూహిక …