Main

ఇంచార్జీ సర్పంచ్ గా ఎస్సీ లనే నియమించాలి

*ఏవైఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య . చిట్యాల2(జనంసాక్షి) చిట్యాల గ్రామ పంచాయతీకి ఇంచార్జ్ సర్పంచ్ గా ఎస్సీ కులస్తుడినే నియమించాలని అంబేద్కర్ యువజన సంఘం …

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి,

ఏఐటీయూసీ  జాతీయ కార్యవర్గ సభ్యులు ఉజ్జిని రత్నాకర్ రావు పిలుపు నల్గొండ బ్యూరో. జనం సాక్షి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రభుత్వం ప్రజలు సమిష్టిగా …

డాక్టర్స్ డే’ సందర్భంగా ప్రజా సేవకుడు కల్నల్ బిక్షపతి కి ఘానా సన్మానాం

డాక్టర్స్ డే’ సందర్భంగా ప్రజా సేవకుడు కల్నల్ బిక్షపతి కి ఘానా సన్మానాం జనగామ టౌన్ (జనం సాక్షి ) జులై1: జనగామ జిల్లా కేంద్రంలోని పేదలకు …

అభివృద్ధిని మరిచిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు… *సీఎంఆర్ బియ్యాన్ని ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేయాలి *నకిలీ విత్తనాలు అరికట్టాలి

విలేకరుల సమావేశంలో జూలకంటి మిర్యాలగూడ. జనం సాక్షి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధిని మరిచాయని మాజీ ఎమ్మెల్యే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి …

*రామలక్ష్మి పురం ప్రాథమిక పాఠశాలలో జాతీయ వైద్యులు దినోత్సవం*

కోదాడ జులై1(జనం సాక్షి) ఈరోజు స్కూల్ లో సీజనల్ వ్యాధులు జాగ్రత్తలు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు A. హనుమంతరావు,ఉపాద్యాయులు బడుగుల సైదులు విద్యార్ధుల …

పదవ తరగతి ఫలితాల్లో పినాకిల్ ప్రభంజనం.

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.పదవ తరగతి ఫలితాల్లో పినాకిల్ కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు చెందిన విద్యార్థి  యం.ప్రవళిక,జిపిఏ 10/ 10,యం. నాగరాజు జిపిఏ 10/10 మార్కులు సాధించారు. పరీక్షకు …

విద్యార్థులకు పెన్నులు నోటు పుస్తకాలు పంపిణీ

గరిడేపల్లి, జూన్ 30 (జనం సాక్షి): మంగాపురం గ్రామపంచాయతీ పరిధిలో ప్రాథమిక పాఠశాల మంగాపురం ప్రాథమిక పాఠశాల మంగాపురం తండా నందు ధరావత్ హనుమ నాయక్  జ్ఞాపకార్థం …

ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్యా ప్రమాణాలు

కేఎన్ఎంలో డిగ్రీ కోర్సుల్లో  ప్రవేశాల బ్రోచర్, కరపత్రం విడుదల : ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మిర్యాలగూడ. జనం సాక్షి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వ …

*ఇన్చార్జి సర్పంచ్ పూర్ణ చందర్ పై సస్పెన్షన్ వేటు.

చిట్యాల29(జనంసాక్షి)రైతు వేదిక నిధులను దుర్వినియోగం చేసిన అభియోగం లో తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 లోని సెక్షన్ 37( 5) ప్రకారంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా …

*చలో ప్రగతి భవన్ పోస్టర్స్ ఆవిష్కరణ*

ప్రజా సమస్యల పరిష్కారానికై సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఛలో ప్రగతి భవన్ కు పిలుపునివ్వడం జరిగింది  8 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం  ఇచ్చిన …