Main

విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేయాలి

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు వేంటనే అందజేయాలని బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పలగూర్ల రాందేవ్ బాబా అన్నారు. వలిగొండ మండల కేంద్రంలో ప్రగతి …

ఖిలాషాపూర్ సర్వాయి సర్దార్ పాపన్న కోట ను సందర్శించిన ఎక్సైజ్ పర్యాటక క్రీడా శాఖ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్

ఖిలాషాపూర్ సర్వాయి సర్దార్ పాపన్న కోట ను సందర్శించిన ఎక్సైజ్ పర్యాటక క్రీడా శాఖ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్   -జయంతి ఉత్సవాలు  అధికారికంగా ప్రభుత్వమే …

నిర్మాణ పనులను నాణ్యత గా చేపట్టాలి…… డి.ఈ. చెన్నయ్య

 మనఊరు-మనబడి అభివృద్ధి పనులను డి. ఈ. చెన్నయ్య, ఎం ఈ ఓ లక్ష్మణ్ నాయక్, ఏ ఈ సత్యం సంయుక్తంగా పరిశీలించారు.  పానుగల్ మండలంలోని మనఊరు-మనబడి కి …

వ్యవసాయ అధికారులకు వానాకాలం సాగు పై అవగాహన సదస్సు

రోజున జిల్లా వ్యవసాయ అధికారి అధ్వర్యంలో ఉన్న మూడు మండలాలైన చౌటుప్పల, నారాయణపురం, రామన్నపేట మండలాల వ్యవసాయ అధికారులకు, వ్యవసాయ విస్తరణ అధికారు లకు వానాకాలానికి సాగుకు …

పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం* – లింగం రామకృష్ణ, హెల్త్ అసిస్టెంట్

మునగాల, జూన్ 22(జనంసాక్షి): జాతీయ  కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రేపాల ఆధ్వర్యంలో నర్సింహులగూడెం గ్రామంనందు దోమల నిర్మూలనకు ప్రతి …

*ఆయిల పామ్ సాగుతో రైతులకు మేలు.

జడ్పిటిసి గొర్రె సాగర్.  చిట్యాల22( జనంసాక్షి) రైతులు లాభసాటి వ్యవసాయం చేసేందుకు నూతన పంటలైన ఆయిల్ఫామ్ సాగు తో  లాభసాటి మేలు జరుగుతుందని జడ్పిటిసి గొర్రె సాగర్ …

కాంట్రాక్ట్ కార్మికులు హక్కులకై పోరాటం

మేళ్లచెరువు మండలం( జనం సాక్షి న్యూస్) మేళ్లచెరువు మండలం రామాపురం గ్రామంలో ప్రియా సిమెంట్ కాంట్రాక్ట్ కార్మికులు హక్కులకై జరిగే ఆకలి పోరాటానికి పార్టీలకతీతంగా అందరూ మద్దతు …

పంటల ఉత్పత్తిలో భాస్వరం ఒక ప్రధాన పోషకంలాంటిది- మునగాల మండల వ్యవసాయాధికారి బి.అనిల్ కుమార్

 మునగాల మండలంలోని గణపవరం గ్రామంలో డి.ఏ.పి ని తగ్గించి భాస్వరాన్ని కరిగించే బాక్టీరియా వాడకం గురించి మంగళవారం రైతులకు అవగాహణ కల్పించటం జరిగింది. ఈ సందర్భంగా భాస్వరాన్ని …

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

యోగా వల్ల మానసిక ఉత్తేజం , శారీరక దారుఢ్యం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో జిల్లా అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి) …

తెలంగాణ రాష్ట్రానికి జయశంకర్ సార్ ఐకాన్

తెలంగాణ ఏర్పాటుకు  అవిశ్రాంతంగా పోరాటం చేసిన యోధుడు  జయశంకర్ సార్ ఆశయసిద్ధికి అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన  – మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి) …