Main

*రామ లక్ష్మీపురం ప్రాథమిక పాఠశాలకి ప్రధాన గేటుబహుకరన*

మండలం లోని రా మలక్ష్మిపురం గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాల లోచదివిన  పూర్వ విద్యార్థి యన్నం కొండారెడ్డి వారి తాత కొప్పుల మల్లారెడ్డి జ్ఞాపకార్థంతో 35 వేల …

కార్పొరేట్ కు దీటుగా ‘ఇగ్నైటెడ్ మైండ్స్’   * నూతన విద్యా బోధనా ప్రమాణాలతో చిన్నారుల సర్వతోముఖాభివృద్ధి సాధ్యం  * నాణ్యమైన విద్యను అందించాలి…పిల్లల్లో పోటీ తత్వాన్ని పెంచాలి    : ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు  

మిర్యాలగూడ. జనం సాక్షి మిర్యాలగూడ పట్టణంలో అశోక్ నగర్ లోని ఇగ్నైటెడ్ మైండ్స్ ద స్కూల్  కార్పొరేట్ పాఠశాలలకు  దీటుగా నాణ్యమైన విద్యా బోధనా ప్రమాణాలను అందించగలదని …

పల్లె ప్రగతి పనులను వేగవంతం చేయాలి. మండల ప్రత్యేక అధికారి జ్యోతి పద్మ, ఎంపిడివో శంకరయ్య.

నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్.గ్రామాల్లో పల్లే ప్రగతి పనులు వేగవంతం చేయాలని ,జిల్లా సంక్షేమ అధికారిని జ్యోతి పద్మ,ఎంపిడివో శంకరయ్య అన్నారు.శనివారం మండల పరిధిలోని దిర్శించర్ల,కల్లూరు గ్రామాల్లో 5 …

ప్రధాని మోడీ నాయకత్వంలో దేశాభివృద్ధి

ప్రధాని మోడీ నాయకత్వంలో దేశాభివృద్ధి జనగమ రూరల్(జనం సాక్షి)జూన్11: గడపగడపకు మోడి అభివృద్ధి పథకాలు పసరమడ్ల మరియు ఓబుల్ కేశపురం గ్రామలో వంద శాతం కుటుంబాలకు అభివృద్ధి …

11/6/22 photo ఐలమ్మ కుటుంబాన్ని రాజకీయంగా ఆర్థికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి – టిఆర్ఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సాంబరాజు రవి

ఐలమ్మ కుటుంబాన్ని రాజకీయంగా ఆర్థికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి  –   టిఆర్ఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సాంబరాజు రవి  జనగామ (జనం సాక్షి )జూన్11: జనగామ జిల్లా …

మేకలగట్టు శ్రీ శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కు హాజరైన ఈటెల రాజేందర్

 జనగామ (జనం సాక్షి )జూన్11:మేకలగట్టు గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టకు హాజరైన ఈటెల రాజేందర్ .ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం …

భారత రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడుని నియమించాలి* – వేమూరి సత్యనారాయణ

మునగాల, జూన్ 11(జనంసాక్షి): మునగాల మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు వేమూరి సత్యనారాయణ మండల కేంద్రంలో మాట్లాడుతూ, త్వరలో జరగనున్న భారత రాష్ట్రపతి …

ఈ నెల 29, 30 తేదీలలో జరగనున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను జయప్రదం చేయండి ధనుంజయ నాయుడు విజ్ఞప్తి. పెన్ పహడ్.జూన్ 11(జనం సాక్షి) : హైదరాబాదులో జరగనున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనంజయ నాయుడు విజ్ఞప్తి చేశారు. శనివారంనాడు ఆయన పెన్ పహాడ్ మండల కేంద్రంలో పాత్రికేయులతో మాట్లాడుతూ. ఉపాధి హామీ పథకం పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, వామపక్ష పార్టీలు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, ప్రతి బడ్జెట్లోనూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి నిధుల కోత విధిస్తున్నారు అని, కేంద్రం ఆటలు సాగనివ్వబోమని ఆయన అన్నారు. సంవత్సరానికి రెండు వందల రోజులు పని కల్పించి, రోజుకు ఆరు వందల వేతనం ఇచ్చేంతవరకు ఉద్యమిస్తామని, కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, అధిక,,ధ రలతో ప్రజలు అల్లాడిపోతున్నారు అని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ చేసేందుకు కుట్ర పన్నుతున్నారని అందుకే రైతుల మోటార్లకు మీటర్లు బిగించేందుకు బిజెపి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నాదని, గిట్టుబాటు ధర కు చట్టబద్ధత కల్పించాలని యావత్ దేశ రైతాంగం కోరుతు న్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతున్న దని, వ్యవసాయ రంగాన్ని నమ్ముకుని గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్న ఉపాధి కూలీలకు జీవిత భద్రత కల్పించాలని, ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రావుల సత్యం, ఎల్ల బోయిన సింహాద్రి ఉన్నారు Attachments area

ఈ నెల 29, 30 తేదీలలో జరగనున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను జయప్రదం చేయండి ధనుంజయ నాయుడు విజ్ఞప్తి. పెన్ …

నూతనవధూవరులను ఆశీర్వదించిన : ఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్

  ఎల్బీనగర్ (జనం సాక్షి )    నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి కి చెందిన శ్రీ కందిమళ్ల శిశుపాల్ రెడ్డి  కుమార్తె సుహిత …

సైబర్ నేరాల పై అవగాహనా సదస్సు.పోస్టర్ల విడుదల

 నిర్మల్ బ్యూరో, జూన్11,జనంసాక్షి,,    ప్రతి రోజు సమాజం లో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహనా కల్పించాలనే ఆలోచనతో రాష్ట్ర పోలీసు అధికారులు ఒక …