మహబూబ్ నగర్

తెరాసలోకి పలువురి చేరిక.

కోటగిరి ఆగస్టు 18 జనం సాక్షి:-కోటగిరి మండలం ఎత్తొండ గ్రామానికి చెందిన వివిధ పార్టీల పలువురు నేతలు గురువారం రోజున బాన్సువాడ నియోజక వర్గ తెరాస పార్టీ …

విజయవంతమైన కంటి వైద్య శిబిరం

జనం సాక్షి,వంగూర్: జిల్లా అందత్వ నియంత్రణ సంస్థ , లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని గురువారం ఉదయం వంగూర్ ప్రాథమిక …

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి..

టేక్మాల్ జనం సాక్షి ఆగస్టు 18 మండల పరిధిలోని కుసంగి గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ పెద్దలు, గౌడ సంఘం ఆధ్వర్యంలో   సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ …

హెల్త్ కమ్యూనిటీ హాస్పిటల్లో రోగులకు పండ్లు పాలు బ్రెడ్ పంపిణీ

 యువ నాయకుడు ఆర్ కిశోర్           అలంపూర్ ఆగష్టు 17 జనంసాక్షి            నాగర్ కర్నూల్ పార్లమెంటు …

*మిల్ట్రీ క్యాంటీన్ షాపును ప్రారంభించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి*

గద్వాల నడిగడ్డ, ఆగస్టు 17 (జనం సాక్షి);  జోగులాంబ గద్వాల జిల్లా   కేంద్రంలోని సి.ఐ ఆఫీస్ ఎదురుగా నూతన మిల్ట్రీ  క్యాంటీన్ షాప్ ను బుధవారము గద్వాల …

*రక్తదానం చేసి,మరొకరి ప్రాణాన్ని కాపాడండి*

 గద్వాల నడిగడ్డ, ఆగస్టు 17 (జనం సాక్షి);  రక్తదానం చేసి మరొకరి ప్రాణాల్ని కాపాడాలని జిల్లా  జడ్పీ చైర్ పర్సన్ సరిత  అన్నారు. బుధవారం జోగులాంబ గద్వాల …

*ఇద్దరు పసికందుల ప్రాణాలు తీసిన ముర్కత్వ తండ్రి*

జనం సాక్షి నాగర్ కర్నూల్ :-నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న జంట మధ్య కుటుంబ కలహాలు చిచ్చురేపాయి. ఇద్దరు మధ్య వచ్చిన …

ఇద్దరు పసికందుల ప్రాణాలు తీసిన ముర్కత్వ తండ్రి*

  జనం సాక్షి నాగర్ కర్నూల్ :-నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న జంట మధ్య కుటుంబ కలహాలు చిచ్చురేపాయి. ఇద్దరు మధ్య …

బడి మానేసిన పిల్లల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి తిరిగి పాఠశాలలో చేర్పించండి : కలెక్టర్ వల్లూరి క్రాంతి విద్యాశాఖ అధికారులకు ఆదేశం

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి ) ఆగస్టు 17 : జిల్లా కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు శిశు సంక్షేమ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశం …

వీఆర్ఏలకు మద్దతుగా కాంగ్రెస్

 నర్సాపూర్ ( జనం సాక్షి  ) :   నర్సాపూర్  నియోజకవర్గంలో, వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రిలే నిరాహర దీక్షకు మద్దతు తెలిపి నర్సాపూర్ లో ర్యాలీ …