మహబూబ్ నగర్

యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కొడదల రామును ఫోన్ ద్వారా పరామర్శించిన రేవంత్ రెడ్డి.

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి పరామర్శ. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆగష్టు 17(జనంసాక్షి): అనారోగ్యంతో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూల్ …

ఘనంగా ముత్యాలమ్మ తల్లికి బోనాలు

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 17 (జనంసాక్షి ) పల్లెర్ల గ్రామంలో ముత్యాలమ్మకు కొటమైసమ్మకు గ్రామ దేవతలకు బోనాల పెట్టారు మహిళలు బోనాలు ఎత్తుకొని డప్పు వాయిద్యాల మధ్యన నృత్యాలతో …

దాసరపల్లి లో పల్లెనిద్ర కార్యక్రమం

మల్దకల్ ఆగస్టు 17 (జనంసాక్షి) నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మల్దకల్ మండలం దాసరపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లెనిద్ర కార్యక్రమం మంగళవారం రాత్రి నిర్వహించారు. …

కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న మంతటి గోపి.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు17(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని 75 వ స్వతంత్ర వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో రక్తదానం …

విద్యార్థులు క్రీడలపై ఆసక్తిని పెంచుకోవాలి.

జడ్పీ చైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతి బంగారయ్య.  ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలకు ప్రాధాన్యతనివ్వాలి. కలెక్టర్ పి ఉదయ్ కుమార్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆగష్టు 17(జనంసాక్షి): …

విజయవంతంగా సామూహిక జాతీయగీతాలాపన

జనంసాక్షి  రాజంపేట్ మండల కేంద్రంలో జాతీయ గీతాలపన కార్యక్రమం విజయవంతంగా జరిగింది భారీ సంఖ్యలో పాఠశాల విద్యార్థులు ప్రజలు ప్రజాప్రతినిధులు బస్టాండ్ ప్రాంతం వద్దకు చేరుకొని జాతీయ …

కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న మంతటి గోపి.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు17(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని 75 వ స్వతంత్ర వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో రక్తదానం …

ప్రమాదకరంగా మారిన రోడ్డు

పట్టించుకునే నాథుడే కరువయ్యాడు ప్రమాదం జరిగితే గానీ స్పందించరా మల్హర్, జనంసాక్షి మండలంలోని కొయ్యూరు సబ్ స్టేషన్ ఎదుట మంథిని – కాటారం ప్రధాన రోడ్డు గుంతలమయంగా …

ప్రైవేట్ స్కూల్ బస్సుల్లో హెల్పర్స్ తప్పనిసరిగా ఉండాలి – ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బుర్రు అనిల్ కుమార్

మోత్కూర్ ఆగస్టు 17 జనంసాక్షి : ప్రైవేట్ స్కూల్ బస్ లలో హెల్పర్స్ తప్పనిసరిగా ఉండాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బుర్రు అనిల్ కుమార్ అన్నారు. బుధవారం …

దళిత విద్యార్థి ఇంద్ర కుమార్ మేగ్వాల్ హత్యను ఖండిస్తూ ఎమ్మార్పీఎస్ నాయకులు నిరసన

అయిజ,ఆగస్టు 17(జనం సాక్షి): జోగులాంబ గద్వాల జిల్లా అయిజ అంబేద్కర్ విగ్రహాం దగ్గర ఎమ్మార్పీఎస్,మరియు ప్రజా సంఘాల నాయకుల అధ్వర్యంలో నిరసన తెలిపారు.75 ఏళ్ల స్వతంత్ర దినోత్సవ …