మహబూబ్ నగర్

బడి మానేసిన పిల్లల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి తిరిగి పాఠశాలలో చేర్పించండి : కలెక్టర్ వల్లూరి క్రాంతి విద్యాశాఖ అధికారులకు ఆదేశం

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి ) ఆగస్టు 17 : జిల్లా కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు శిశు సంక్షేమ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశం …

*రక్తదానం చేసి,మరొకరి ప్రాణాన్ని కాపాడండి*

 గద్వాల నడిగడ్డ, ఆగస్టు 17 (జనం సాక్షి);  రక్తదానం చేసి మరొకరి ప్రాణాల్ని కాపాడాలని జిల్లా  జడ్పీ చైర్ పర్సన్ సరిత  అన్నారు. బుధవారం జోగులాంబ గద్వాల …

ఎమ్ ఆర్ ఓ ,మున్సిపల్ చైర్మన్ కు ఘన సన్మానం

ముస్లిమ్ డెవలప్మెంట్ కమిటీ ముస్లిమ్ జె ఏ సి ఆధ్వర్యంలో ఖానాపూర్ రూరల్ 17 ఆగష్టు జనం సాక్షి : ఖానాపూర్ ముస్లిమ్ డెవలప్మెంట్ కమిటీ ముస్లిమ్ …

అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత*

-పట్టణ ఎస్సై హరిప్రసాద్ రెడ్డి. గద్వాల ఆర్ సి.(జనం సాక్షి) ఆగస్ట్ 18  గద్వాల పట్టణంలోని పిలిగుండ్ల కాలనీలో నివాసం ఉంటున్న సలావుద్దీన్ ఇంట్లో అక్రమంగా నిల్వ …

*రక్తదానం చేసి,మరొకరి ప్రాణాన్ని కాపాడండి*

 గద్వాల నడిగడ్డ, ఆగస్టు 17 (జనం సాక్షి);  రక్తదానం చేసి మరొకరి ప్రాణాల్ని కాపాడాలని జిల్లా  జడ్పీ చైర్ పర్సన్ సరిత  అన్నారు. బుధవారం జోగులాంబ గద్వాల …

ఈనెల 21న హరిత హారం విరివిగా మొక్కలు నాటండి వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి

జోగులాంబ గద్వాల బ్యూరో  (జనంసాక్షి) ఆగస్టు 17 : స్వతంత్ర భారత వజ్రొత్సవాల సందర్భంగా ఈ నెల 21న హరితహారం కార్యక్రమం నిర్వహించి పెద్ద ఎత్తున మొక్కలు …

కొల్లూర్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

ఝరాసంగం ఆగస్టు 17 (జనంసాక్షి) మండల పరిధిలోని కొల్లూర్ గ్రామంలో సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. బుధవారం ఎంపీటీసీ లక్ష్మి రాజ్ కుమార్ రోడ్డు పనులను ప్రారంభించారు. …

సిపిఎం పోరు యాత్రను జయప్రదం చేయండి-కల్లూరి మల్లేశం

  ఆత్మకూర్(ఎం) ఆగస్టు 17 (జనంసాక్షి) మూసీ జల కాలుష్యం నుండి విముక్తి చేయడం కోసం ప్రత్యామ్నాయంగా గోదావరి కృష్ణ జలాలు అందించాలని డిమాండ్ చేస్తూ ఈనెల …

మిల్ట్రీ క్యాంటీన్ షాపును ప్రారంభించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

గద్వాల నడిగడ్డ, ఆగస్టు 17 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని సి.ఐ ఆఫీస్ ఎదురుగా నూతన మిల్ట్రీ క్యాంటీన్ షాప్ ను బుధవారము గద్వాల …

పట్టా భూముల సమస్యలను త్వరగా పరిష్కరించండి

-తహసిల్దార్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి. గద్వాల నడిగడ్డ, ఆగస్టు 17 (జనం సాక్షి); జిల్లాలో పట్టా భూములు సమస్యలు ఎక్కువ ఉన్న సందర్బాలలో తహసిల్దార్లు …