మహబూబ్ నగర్

దాసరపల్లి లో పల్లెనిద్ర కార్యక్రమం

మల్దకల్ ఆగస్టు 17 (జనంసాక్షి) నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మల్దకల్ మండలం దాసరపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లెనిద్ర కార్యక్రమం మంగళవారం రాత్రి నిర్వహించారు. …

క్రీడాంశాలలో భాగంగా ఎంపికైన విజేతలకు జిల్లా స్థాయి కి ఎంపిక

అయిజ,ఆగస్టు 17 (జనం సాక్షి): జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఉత్తనూర్  గ్రామంలో 75 వసంతాల భారత స్వాతంత్ర వజ్రోత్సవాల సంబరాల్లో భాగంగా పాఠశాల స్థాయిలో …

రాజాపూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలి.ఏదుల మాకొద్దు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి వినతిపత్రం

కోడేరు (జనం సాక్షి) ఆగస్టు 17 నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలో 22 గ్రామపంచాయతీలు ఉండగా వాటిలో రాజాపూర్ గ్రామం …

దాతల సహకారం అభినందనీయం…

సర్పంచ్ ముత్తినేని కోటేశ్వరరావు… అనంతగిరి, జనంసాక్షి: పాఠశాల అభివృద్ధికి దాతల సహకార అభినందనీయమని అమీనాబాద్ గ్రామ సర్పంచ్ ముత్తినేని కోటేశ్వరరావు అన్నారు. గ్రామంలో జన్మించి ఆర్థికంగా స్థిరపడి …

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

వీపనగండ్ల 17 ఆగస్టు (జనంసాక్షి) వీపనగండ్ల మండల కేంద్రంలో నూతన పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా అందజేసిన ఎమ్మెల్యే …

సీనియర్ జర్నలిస్టు ఆంజనేయులుకు అక్రిడేషన్ కార్డు ఇవ్వాలని కలెక్టర్ కు వినతిపత్రం

అచ్చంపేట ఆర్సి ,ఆగస్టు 17 (జనం సాక్షి న్యూస్): అచ్చంపేట పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కానుగుల ఆంజనేయులు కు అక్రిడేషన్ కార్డు ఇవ్వాలని జిల్లాలోని పలు …

స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో కవి బసవరాజప్ప కు సన్మానం

మల్దకల్ ఆగస్టు 17 (జనంసాక్షి) జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో బాల భవనంలో ఈనెల 16వ తేదీ జరిగినకవి సమ్మేళనంలో మల్దకల్ గ్రామానికి చెందిన అధ్యాపకులుసుంకరి బసవరాజప్పను …

గోదావరి జలాల సాధనకై సీపీఎం పోరు యాత్రను జయప్రదం చేయండి

– సీపీఎం మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు మోత్కూరు ఆగస్టు 17 జనంసాక్షి : మూసీ జల కాలుష్యం నుండి విముక్తి చేసి, గోదావరి,కృష్ణ, జలాలను  అందించాలని …

వడ్డేపల్లి పి హెచ్ సి లో రక్తదాన శిబిరం

గద్వాల నడిగడ్డ, ఆగస్టు 17 (జనం సాక్షి); స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలలో భాగంగా సిఎం.కేసీఅర్ ఆదేశానుసారం బుధవారము వడ్డేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో …

ఉపాధ్యాయురాలి ఔదార్యం…

అచ్చంపేట ఆర్సి, ఆగస్టు 17 (జనం సాక్షి న్యూస్  ) ;- నియోజకవర్గంలోని ఉప్పునుంతల మండలంలోని కంసానిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఉపాధ్యాయురాలు మహేశ్వరి తన …