మహబూబ్ నగర్

స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జాతీయ జెండా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ

మానవపాడు, ఆగస్టు 12(జనం సాక్షి):  నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు   అలంపూర్ టిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్.కిషోర్ అలంపూర్ చౌరస్తాలోని ఆర్.కిషోర్ కార్యాలయంలోని …

ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

  ఆత్మకూర్(ఎం) ఆగస్టు 12 (జనంసాక్షి) ఆత్మకూర్ జడ్పీటీసీ కోడిత్యాల నరేందర్ గుప్తా గారు మండల ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు …

ముఖ్యమంత్రి కేసిఆర్ ఫ్లెక్సీకి రాఖీ కట్టిన ,మహిళలు విద్యార్థులు

మల్దకల్ ఆగస్టు 12 (జనంసాక్షి) తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి వర్యులు కేటీఆర్ పిలుపు మేరకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశానుసారం,మల్దకల్ మండల కేంద్రంలో …

రైతులకు రుణాలు మంజూరు చేసి అండగా నిలవండి.

– బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. బెల్లంపల్లి, ఆగస్టు12, (జనంసాక్షి) బ్యాంకు అధికారులు రైతులకు వ్యవసాయ రుణాలు మంజూరు చేసి అండగా నిలవాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం …

కస్తూర్బా గాంధీ పాఠశాలలో కేసీఆర్ గారి ఫ్లెక్సీకి రాఖీ కట్టిన అరుణ రెడ్డి

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 12 (జనంసాక్షి) ఆత్మకూర్ మండల టిఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సోలిపురం అరుణ ఉపేందర్ రెడ్డి గారు ఈరోజు కేటీఆర్ పిలుపు మేరకు ప్రభుత్వ …

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా సమాన్ పల్లి శేకర్

బజార్ హత్నూర్ ( జనం సాక్షి ) : బజార్ హత్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సామన్ పల్లి శేకర్ ను నియమించినట్లు ఆ పార్టీ …

గద్వాల ఎమ్మెల్యే,మున్సిపల్ చైర్మన్ లకు రాఖీ కట్టిన…

  -జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ….   పవిత్ర రక్షాబంధన్ ( రాఖీ పౌర్ణమి) సందర్బంగా సోదరీమణులు తమ సోదరుడికి ఆప్యాయంగా రాఖీ కడుతూ పండుగను ఘనంగా …

*జోగులాంబ రైల్వే స్టేషన్ అభివృద్ధికి కృషి చేస్తా*

*నాగర్ కర్నూల్ పార్లమెంటరీ సభ్యులు  రాములు*  *అలంపూర్ ఆగస్టు 12 జనం సాక్షి*  జోగులాంబ రైల్వే స్టేషన్ అభివృద్ధికి తన వంతు సహాయ,సహకారాలు అందిస్తానని, నాగర్ కర్నూల్ …

అన్నా చెల్లెళ్ల ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్ టిఆర్ఎస్ మండల మహిళ విభాగం అధ్యక్షురాలు అరుణ

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 12 (జనంసాక్షి)అన్న చెల్లి ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్ అని ఆత్మకూరు టిఆర్ఎస్ మండల మహిళ విభాగం అధ్యక్షురాలు సోలిపురం అరుణ రెడ్డి పేర్కొన్నారు …

స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జాతీయ జెండా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న

నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు అలంపూర్ టిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్.కిషోర్ మానవపాడు ఆగస్టు12( జనం సాక్షి )అలంపూర్ చౌరస్తాలోని ఆర్.కిషోర్ గారి కార్యాలయంలోని …