మెదక్

జోరుగా మిషన్‌ భగీరథ పనులు

సిద్దిపేట,జూన్‌26(జ‌నం సాక్షి): గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారంకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మిషన్‌ భగీరథ పనులు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. గోదావరి నుండి పైప్‌లైన్ల ద్వారా …

కేంద్ర పథకాలపై బిజెపి ప్రచారం

మెదక్‌,జూన్‌26(జ‌నం సాక్షి): కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించేందుకు బిజెపి కార్యకర్తలు కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి అన్నారు.ప్రధానమంత్రి …

సంక్షేమ పథకాల్లో తెలంగాణనంబర్‌ వన్‌ : ఎమ్మెల్యే

యాదాద్రి భువనగిరి,జూన్‌25(జ‌నం సాక్షి ): నిరుపేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు అండగా నిలిచాయని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి అన్నారు.దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో మన …

సమైక్యంలో నష్టపోయాం

గొర్రెల పెంపకంతో ఆర్థికంగా ఎదగాలి : విప్‌ యాదాద్రి భువనగిరి,జూన్‌25(జ‌నం సాక్షి ): ముఖ్యమంత్రి కెసిఆర్‌ సదాశయంతో చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంతో తెలంగాణను మాంసం ఎగుమతి …

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం

వలిగొండ(జ‌నం సాక్షి): యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండ శివారు లక్ష్మాపురంలో ఆదివారం ఘోర ప్రమాదం సంభవించింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి మూసీ …

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కట్టుకుంటే.. 

చంద్రబాబుకు వచ్చిన నష్టమేంటి? – గోదావరి నీటిలో 954టీఎంసీలు  మన హక్కు – ఎవరు అడ్డిపడినా ప్రాజెక్టులు ఆగవు – రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి …

కూరగాయల రైతులకు ప్రోత్సాహం

సేంద్రియ సాగుకు సూచనలు సిద్దిపేట,జూన్‌23(జ‌నం సాక్షి): కూరగాయలు పండించే రైతులకు తగిన గిట్టుబాటు ధర కల్పించేందుకుగాను కార్యాచణ ప్రణాళికను రూపొందించాలని ఉద్యాన అధికారులను ఆదేశించారు. కూరగాయలు పండ్లు …

పంటల బీమా పథకంపై అనాసక్తి

మెదక్‌,జూన్‌22(జ‌నం సాక్షి ): ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు కోల్పోయిన రైతులను ఆదుకునేందుకుకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పంటల బీమా పథకం రైతుల ఆదరణ కోల్పోతున్నది. …

ఆర్థిక ఇబ్బందులతో విలేకరి కుటుంబం ఆత్మహత్య

సిద్దిపేట జిల్లాలో విషాదం సిద్దిపేట,జూన్‌21(జ‌నం సాక్షి): జిల్లాలోని కొండపాకలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆంధ్రభూమి రిపోర్టర్‌గా పనిచేస్తున్న హన్మంతరావు తన ఇద్దరు చిన్నారులకు, భార్యకు విషం …

బోల్తాపడ్డ పశువుల లారీ: 20 ఆవుల మృతి

మెదక్‌,జూన్‌21(జ‌నం సాక్షి): టేక్మల్‌ మండలం బోడ్‌మట్‌పల్లిలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20ఆవులు మృతి చెందాయి. ఆవుల లోడుతో వెళుతున్న లారీ …