మెదక్

సదాశివపేటలో అగ్నిప్రమాదం..

హైదరాబాద్‌: మెదక్‌జిల్లా సదాశివపేటలోని ద్విచక్రవాహన షోరూంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదంలో 40 ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు

పురుగుల మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య

వెల్దుర్తి: మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్‌ గ్రామానికి చెందిన గుత్తి శ్రీనివాస్‌(27) అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీనివాస్‌ రెండెకరాల భూమి …

ప్రేమజంటను నిర్భందించిన పోలీసులు

మెదక్‌: దుబ్బాక పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులు రాత్రంతా ఒక ప్రేమజంటను నిర్బంధించారు. అయితే ఈ విషయం బయటికి పొక్కడంతో వీరిని మరోచోటుకు తరలించారు. పోలీసుల వైఖరిపై పలు …

రైతుల పేరుతో రాజకీయాలా?

సంగారెడ్డి మున్సిపాలిటీ: రైతుల పేరుతో ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేస్తున్నాయని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆరోపించారు. అధికారంలో ఉండగా కాంగ్రెస్‌కు రైతులు ఎందుకు గుర్తుకు …

జైలు నుంచి జీవిత ఖైదీ పరారీ

సంగారెడ్డి అర్బన్‌: మెదక్‌జిల్లాలోని కంది జైలు నుంచి యాదగిరి అనే జీవిత ఖైదీ బుధవారం పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. హత్య కేసులో కొంతకాలం చర్లపల్లి జైలులో శిక్ష …

పాముకాటుతో తల్లీ, కూతురు మృతి

మెదక్‌, జిల్లాలోని అల్లాదుర్గం మండలం బిజిలేపూర్‌లో విషాదం అలముకుంది. గ్రామంలో పాముకాటుతో తల్లీ, కూతురు మరణించారు.

నేడు గజ్వేల్ లో సీఎం కేసీఆర్ పర్యటన

మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌ ఇవాళ పర్యటించనున్నారు. జగదేవ్‌ పూర్‌ మండలంలోని ఎర్రవెల్లి, నర్సన్న పేట గ్రామాల్లో ముఖ్యమంత్రి పర్యటిస్తారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల …

వికలాంగ బాలికపై అత్యాచారం

మెదక్ : అంతర్జాతీయ బాలికల సంరక్షణ దినోత్సవం రోజునే…. ఓ వికలాంగ బాలికపై అత్యాచారం జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి పదేళ్ల వికలాంగ బాలికపై …

పటాన్‌చెరులో ఇద్దరు మంత్రుల పర్యటన

 మెదక్ : జిల్లాలోని పటాన్‌చెరు నియోజకవర్గంలో ఆదివారం రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖా మంత్రి తన్నీరు హరీష్ రావు, రోడ్లు భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు పర్యటించారు. …

వృద్ధ దంపతులపై దాడి

 మెదక్ : వృద్ధ దంపతులపై దొంగలు దాడిచేసి బంగారం అపహరించిన విషయం బుధవారం వెలుగుజూసింది. మెదక్ జిల్లా కొండపాక మండలం బండారం శివారులో వృద్ధ దంపతులు ఉండడాన్ని …