మెదక్

ప్రేమ విఫలమైందని గొంతుకోసుకున్న విద్యార్థి

మెదక్: ప్రేమ విఫలమైందన్న మనస్థాపంతో జహీరాబాద్‌ ఎంఎన్‌ఆర్‌ కాలేజీకి చెందిన విద్యార్థి సతీష్‌ గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రేమలో విఫలం కావడం వల్లే ఈ పనికి పాల్పడినట్టు …

మంత్రాల నెపంతో కుటుంబంపై దాడి: ఒకరి మృతి

మెదక్‌,మార్చి26  (జ‌నంసాక్షి) : మంత్రాల నెపంతో చేసిన దాడిలో ఒకరు మృతి చెందారు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలంలోని ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వరుసగా …

గ్రానైట్‌ కార్మికులకు న్యాయం చేయాలి

మెదక్‌,మార్చి26  (జ‌నంసాక్షి) : కార్మికులు రోడ్డునపడి 40 రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం, పరిశ్రమ యాజమాన్యాలకు చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం శోచనీయం అని సీఐటీయూ జిల్లా …

చిన్నారుల మధ్య ఘర్షణ, బాలుడి మృతి

మెదక్‌, (మార్చి 24): ఇద్దరు చిన్నారుల మధ్య ప్రారంభమైన ఘర్షణ చిలికిచిలికి గాలివానగా మారడంతో ఓ బాలుడు మృత్యువాత పడ్డాడు. విషాదకరమైన ఈ సంఘటన మెదక్‌ జిల్లా …

బాబుమోహన్‌పై కార్యకర్తల ఆగ్రహం

మెదక్‌, (మార్చి 24): నటుడు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాబుమోహన్‌పై కార్యకర్తలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాబుమోహన్‌ డౌన్‌డౌన్‌ అంటూ భారీగా నినాదాలు చేశారు. అయితే, మంత్రి హరీశ్‌రావు కార్యకర్తలకు …

జహీరాబాద్‌లో రైలుకింద పడి ఇద్దరు ఆత్మహత్య

మెదక్‌, మార్చి 22 : జహీరాబాద్‌ బీదర్‌ రైల్వేగేటు సమీపంలో రైలుకింద పడి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు కర్ణాటక రాష్ర్టానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. …

లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి

హైదరాబాద్‌: మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం కాళ్లకల్‌ బంగారమ్మ ఆలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందగా, ఒకరికి తీవ్ర …

రైలు కింద పడి ఇద్దరి దుర్మరణం

మెదక్ జిల్లా జహీరాబాద్ సమీపంలోని బీదర్ రైల్వే గేటు దగ్గర రెండు మృత దేహాలు లభ్యమయ్యాయి. వీరు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానికులు అంటున్నారు. మృతులు …

మెదక్‌లో ‘కోత’లను నిరసిస్తూ సబ్‌స్టేషన్‌ ముట్టడి

మెదక్‌, మార్చి 22 : అప్రకటిత విద్యుత్‌ కోతలను నిరసిస్తూ మెదక్‌ జిల్లా రేగోడు మండలం కోత్వాన్‌పల్లి రైతులు సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ …

నారాయణ్‌ఖేడ్‌లో పంట పొలాల్లోకి వచ్చిన మొసలి

మెదక్‌: మంజీరా నది పరీవాహక ప్రాంతంలో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోవడంతో అందులోని మొసళ్లు చల్లదనం కోసం పక్కనే ఉన్న పంటపొలాల్లోకి వస్తున్నాయి. వాటిని చూసిన రైతులు భయాందోళనకు …