మెదక్

నల్లకుంటను సందర్శించిన కేంద్ర పీసీబీ అధికారులు

గుమ్మడిదల: దోమడుగు గ్రామ పరిధిలోని నల్లకుంటను కేంద్ర పీసీబీ అధికారులు డాక్టర్‌ జనార్థన్‌, మహిమలు సందర్శించారు. కాలుష్యం బారిన పడిన నల్లకుంట నుంచి మట్టి, నీటి నమూనాలను …

సింహగర్జనను విజయంచేసినందుకు కృతజ్ఞతలు

సంగారెడ్డి మున్సిపాలిటీ: ఆర్యవైశ్య సింహగర్జనను విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు సంఘం జిల్లా అధ్యక్షుడు అనంతకిషన్‌ అన్నారు. ఆదివారం స్థానిక ఆర్యవైశ్యభవనంలో సంఘం ఎన్నికలను నిర్వహించారు. …

చెట్టు పై నుంచి పడి వ్యక్తి మృతి

చేగుంట: మండలంలోని భీమరావుపల్లిలో శనివారం చెట్టు పై నుంచి కింద పడి శంకర్‌(45) అనే వ్యక్తి మృతి చెందాడు. చింతపండు తెంపుతూ చెట్టుపై నుంచి ప్రమాద వశాత్తూ …

కారు ఢీకొని ఇంటర్‌ విద్యార్థి మృతి

చేగుంట: సైకిల్‌పై కళాశాలకు వస్తున్న ఓ  విద్యార్థిని కారు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మెదక్‌ జిల్లా చేగుంట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదువుతున్న స్వామి …

రూ. 15 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం

మెదక్‌: మానూరు మండలం ఎంకపల్లి శివారులో గంజాయి తోటలపై అబ్కారీ పోలీసులు దాడులు నిర్వహించారు. రూ. 15 కోట్ల విలువైన గంజాయిని గుర్తించారు. తోటలను ట్రాక్టర్లతోదున్నించి ధ్వంసం …

ఒవైసీ సోదరుల కేసు విచారణ వాయిదా

సంగారెడ్డి : మెదక్‌ జిల్లా కలెక్టర్‌ను దూషించిన కేసులో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ ల కేసు విచారణను మే 13కు సంగారెడ్డి …

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. 15 మందికి గాయాలు

సంగారెడ్డి : మెదక్‌ జిల్లా సంగారెడ్డి మండలంలోని పోతిరెడ్డిపల్లి కూడలి వద్ద 65వ నెంబర్‌ జాతీయరహదారిపై ఈ ఉదయం రెండు బస్సులు ఢీ కొన్నాయి.  ఈ ప్రమాదంలో …

కలెక్టర్‌ను దూషించిన కేసులో విచారణ వాయిదా

సంగారెడ్డి : కలెక్టర్‌ను దూషించిన ఘటనలో ఒవైసీ సొదరుల విచారణ కేసును సంగారెడ్డి కోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. రికార్డులు సరిగా లేనందున కేసు విచారణను …

కారు, ఆర్టీసీ బస్సు ఢీ.. ఇద్దరి మృతి

మెదక్‌: కొల్చారం లోతువాగు మలుపు వద్ద కారు, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను …

తెలంగాణ అంశాన్ని తేల్చాల్సింది కేంద్రమే ఎంపీ అసరుద్దీ ఒవైసీ

సంగారెడ్డి (పట్టణం): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అంశాన్ని తేల్చాల్సింది కేంద్రమేనని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి కోర్టుకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో …