మెదక్

సంగారెడ్డి కోర్టుకు హాజరైన అక్బరుద్దీన్‌, అసదుద్దీన్‌

సంగారెడ్డి : మెదక్‌ జిల్లా కలెక్టర్‌ను దూషించిన కేసులో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌, ఆయన సోదరుడు అక్బరుద్దీన్‌ సంగారెడ్డి న్యాయస్థానంలో హాజరయ్యారు. ఇరు పక్షాల వాదనలు విన్న …

సంగారెడ్డి కోర్టుకు అబ్బరుద్దీన్‌ తరలింపు

సంగారెడ్డి : కలెక్టర్‌ను దూషించిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను నేడు సంగారెడ్డి కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. ఇందుకోసం ఆయన్ను ఉదయం 7 గంటలకు …

పిడుగుపాటుకు రైతు మృతి

వెల్దుర్తి : మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం దామరంచ గ్రామంలో పిడుగుపాటుకు ఓ రైతు దుర్మరణం చెందాడు. నిన్న రాత్రి వర్షం పడుతున్న సమయంలో పొలం వద్దకు …

మృత్యువుగా మారిన కిరోసిన్‌ దీపం

వెల్దుర్తి,మెదక్‌ : మండల కేంద్రం వెల్దుర్తిలో ప్రమాదవశాత్తు కిరోసిన్‌ దీపం పడి మంటలు అంటుకుని న్యాత యాదగిరి (40)అనే వ్యక్తి మృతి చెందాడు. కరెంట్‌ లేకపోవడంతో నిన్న …

తల్లిని గొంతునులిమి చంపిన కసాయి

దుబ్బాక : మెదక్‌ జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లిలో ఓ కసాయి తనతల్లిని గొంతునులిమి చంపాడు. వయస్సు మీదపడిన తల్లికి సేవలు చేయలేక చంపినట్లు అతని అంగీకరించాడు. …

కో-ఆపరేటివ్‌ ఎన్నికలు వాయిదా

సంగారెడ్డి, ఫిబ్రవరి 1 (): మెదక్‌ డివిజన్‌ పరిధిలోని మూడు సహకార సంఘాల చైర్మన్‌ పదవులకు జరిగే ఎన్నికలను శనివారంనాటికి వాయిదా వేస్తూ డివిజనల్‌ సహకార శాఖాధికారి …

ఇసుక తవ్వకాలు నిలిపిన అధికారులు

సంగారెడ్డి, ఫిబ్రవరి 1 (): సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేట గ్రామంలో ప్రభుత్వ అనుమతి లేకుండా తోడుతున్న ఇసుకను రెవెన్యూ అధికారులు శుక్రవారం నిలిపివేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా …

కలెక్టరేట్‌ ఎదుట ఎస్‌ఎస్‌ఐ ధర్నా

సంగారెడ్డి, ఫిబ్రవరి 1 (): తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్‌ఎస్‌ఐ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్‌ విద్యార్థులు శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. కళాశాలలో మౌలిక సదుపాయాలు …

అక్బరుద్దీన్‌ కేసు విచారణ 4కు వాయిదా

సంగారెడ్డి, ఫిబ్రవరి 1 (): అక్బరుద్దీన్‌ కేసు విచారణను ఎక్సైజ్‌ ప్రత్యేక న్యాయమూర్తి కె.మారుతిదేవి నాల్గవ తేదీకి వాయిదా వేశారు. 2005లో రోడ్డు వెడల్పు విషయంలో అడ్డువచ్చిన …

ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత టీచర్లదే

సంగారెడ్డి, ఫిబ్రవరి 1 (): విద్యార్థుల భవిష్యత్‌ ఉపాధ్యాయులపై ఉందని, వారిని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత వారిదేనని సబ్‌ కలెక్టర్‌ భారతి అన్నారు. శుక్రవారంనాడు ఆమె …