మెదక్

కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

  మెదక్ జిల్లాలోని సుల్తాన్ పూర్ గ్రామంలో కరెంట్ ఫెన్సింగ్ ఓ వ్యక్తిని బలి తీసుకుంది. రమేశ్ అనే రైతు తన పొలానికి రక్షణగా రాత్రిపూట కరెంటు …

శంకుస్థాపన చేసిన హరీష్‌రావు

మెదక్ : మనూరు మండలం రానాపూర్‌లో మంత్రి హరీష్‌రావు డబుల్ బెడ్‌రూం ఇళ్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్, ఎమ్మెల్సీ …

మెదక్‌ జిల్లాలో బెలూన్‌ సిలిండర్‌ పేలి 8మందికి గాయాలు

మెదక్‌, సంగారెడ్డిలో విజయదశమి రోజు అపశ్రుతి దొర్లింది. బెలూన్‌ సిలిండర్‌ పేలిన ఘటనలో 8 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. దసరా ఉత్సవాల్లో జరిగిన …

సదాశివపేటలో అగ్నిప్రమాదం..

హైదరాబాద్‌: మెదక్‌జిల్లా సదాశివపేటలోని ద్విచక్రవాహన షోరూంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదంలో 40 ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు

పురుగుల మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య

వెల్దుర్తి: మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్‌ గ్రామానికి చెందిన గుత్తి శ్రీనివాస్‌(27) అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీనివాస్‌ రెండెకరాల భూమి …

ప్రేమజంటను నిర్భందించిన పోలీసులు

మెదక్‌: దుబ్బాక పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులు రాత్రంతా ఒక ప్రేమజంటను నిర్బంధించారు. అయితే ఈ విషయం బయటికి పొక్కడంతో వీరిని మరోచోటుకు తరలించారు. పోలీసుల వైఖరిపై పలు …

రైతుల పేరుతో రాజకీయాలా?

సంగారెడ్డి మున్సిపాలిటీ: రైతుల పేరుతో ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేస్తున్నాయని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆరోపించారు. అధికారంలో ఉండగా కాంగ్రెస్‌కు రైతులు ఎందుకు గుర్తుకు …

జైలు నుంచి జీవిత ఖైదీ పరారీ

సంగారెడ్డి అర్బన్‌: మెదక్‌జిల్లాలోని కంది జైలు నుంచి యాదగిరి అనే జీవిత ఖైదీ బుధవారం పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. హత్య కేసులో కొంతకాలం చర్లపల్లి జైలులో శిక్ష …

పాముకాటుతో తల్లీ, కూతురు మృతి

మెదక్‌, జిల్లాలోని అల్లాదుర్గం మండలం బిజిలేపూర్‌లో విషాదం అలముకుంది. గ్రామంలో పాముకాటుతో తల్లీ, కూతురు మరణించారు.

నేడు గజ్వేల్ లో సీఎం కేసీఆర్ పర్యటన

మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌ ఇవాళ పర్యటించనున్నారు. జగదేవ్‌ పూర్‌ మండలంలోని ఎర్రవెల్లి, నర్సన్న పేట గ్రామాల్లో ముఖ్యమంత్రి పర్యటిస్తారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల …