అంతర్జాతీయం

ఉక్రెయిన్‌లో గ్రాండ్‌గా స్వాతంత్ర దినోత్సవ వేడకలు

ఉక్రెయిన్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడకలు ఘనంగా జరిగాయి. సైనిక్ కవాతలు, విన్యాసాలను చూసి పౌరులు పులకరించిపోయారు. దేశ భక్తి గీతాలతో ఉక్రెన్‌ మారుమోగిపోయింది.

న్యూయార్క్ లో బాంబు పేలుడు…

వాషింగ్టన్: అమెరికాలో మరోమారు పేలుళ్ల కలకలం చోటు చేసుకుంది. న్యూయార్క్ లోని ఓ హైస్కూల్ వద్ద పేలుడుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వారిలో …

బ్లాక్ మనీని తెప్పించే సత్తా ఉంది!

భారతీయులు అక్రమంగా విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వెనక్కి తెచ్చే సత్తా ప్రధాని మోదీకి ఉందని బిజెపి సీనియర్‌ నేత సుబ్రహ్మణ్య స్వామి విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం …

ఉల్లి ధరలపై కేంద్రం దృష్టి

ఉల్లి ధరల ఘాటుతో కేంద్రం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఢిల్లీలోనే కిలో ఉల్లిపాయలు రూ.80కు చేరిన దరిమిలా వీలైనంత త్వరగా పదివేల టన్నుల మేర ఉల్లిని దిగుమతి చేసుకోవాలంటూ ప్రభుత్వరంగ …

చాలా భయమేసింది: జెనీలియా

బ్యాంకాక్ (ఆగస్ట్ 18): అతి భయంకరమైన బ్యాంకాక్ పేలుళ్ల సమయంలో అక్కడే ఉన్న బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్ జెనీలియా క్షేమంగానే ఉన్నట్టు ట్వీట్ చేసింది. ఆ సమయంలో …

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్‌

పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. వారం రోజుల నుంచి పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. ఆర్‌ఎస్‌పుర సెక్టార్‌లో పాక్ సైన్యం కాల్పులు …

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి..

hare అమెరికా : ప్రకాశం జిల్లా చీరాల మండలం పేరాలకు చెందిన తాటికొండ బాల సురేంద్ర (25) అమెరికాలో మృతి చెందాడు. టెక్సాస్ కు గత నెల …

కొనసాగుతున్న కాల్పులు.

జమ్మూ కాశ్మీర్ : సరిహద్దు ప్రాంతమైన బాల్కోట్ ప్రాంతంలో పాకిస్తాన్ కాల్పులు కొనసాగిస్తోంది. భారత భద్రతా దళాలు ఈ కాల్పులను తిప్పి కొడుతున్నాయి. పాక్ జరిపిన కాల్పుల్లో …

పాక్ కాల్పులు..5 గురి మృతి.

జమ్మూ కాశ్మీర్ : దేశ సరిహద్దు ప్రాంతమైన బాల్కోట్ ప్రాంతంలో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో ఐదుగురు సాధారణ పౌరులు మృతి చెందగా 15 మంది గాయపడ్డారు. ఫైరింగ్ …

బీహార్ లో బాంబు విసిరిన గుర్తు తెలియని వ్యక్తులు..

0 inShare బీహార్ : సెంట్ జోసఫ్ పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు బాంబు విసరడంతో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. ఈఘటన నవడ ప్రాంతంలో చోటు చేసుకుం