అంతర్జాతీయం

హజ్ యాత్రలో విషాదం, 220 మంది మృతి

పవిత్ర హజ్ యాత్రలో విషాదం జరిగింది. సౌదీ అరేబియాలోని మక్కాలో జరిగిన తొక్కిసలాటలో 220 మందికి పైగా హజ్ యాత్రికులు చనిపోయారు. మరో 400 మంది గాయపడ్డారు. …

16వేల కోట్లతో యుద్ధ హెలికాప్టర్లు

అమెరికాలోని బోయింగ్ సంస్థ నుంచి అపాచి, చినూక్ యుద్ధ హెలికాప్టర్ల కొనుగోలుకు కేంద్ర భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) ఆమోదం తెలిపింది. 250 కోట్ల డాలర్ల …

పాక్‌లో పేలిన మానవబాంబు

ఓ ఉగ్రవాది తనను తాను బాంబులతో పేల్చుకోవడంతో పాక్‌కు చెందిన ఇద్దరు పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. కరాచీలోని మాలిర్స్ రిఫా ఐ ఆమ్ సొసైటీలోని జనావాస …

సమ్మెలు, నిరసనలపై ఉక్కుపాదం

బ్రిటన్‌ కన్జర్వేటివ్‌ ప్రభుత్వం రూపొందించిన కార్మిక వ్యతిరేక బిల్లుకు పార్లమెంట్‌ మలి ఓటింగ్‌లో ఆమోదముద్ర వేసింది. జెర్మీ కార్బిన్‌ నేతృత్వంలోని లేబర్‌ పార్టీ ఈ బిల్లును వ్యతిరేకించినప్పటికీ …

ప్రాణాలు కాపాడిన ‘బ్రా’

బీజింగ్ (సెప్టెంబర్ 11): చైనాలో ఓ మహిళ తాను ధరించిన బ్రా కారణంగా బతికి బయటపడింది. వినడానికి ఇది చాలా విచిత్రంగా ఉంది కానీ.. దీనిని అర్థం …

జపాన్‌లో వర్షాలకు పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు

జపాన్‌లో భారీవర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొద్ది రోజులగా కురుస్తున్న వర్షాలకు వరద తీవ్రత పెరిగి పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. సుమారు లక్ష మంది నిరాశ్రయులయ్యారు. వరదల్లో …

బ్రిటీష్ విమానంలో మంటలు

అమెరికాలోని లాస్ వెగాస్ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయ్యేందుకు రన్ వే పైకి వచ్చిన బ్రిటీష్ ఎయిర్ వేస్ విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. …

వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఛైర్మన్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

చైనా పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఛైర్మన్ క్లౌస్ స్క్వాబ్ తో భేటీ అయ్యారు. ఆర్థిక …

త్వరలో పోప్ ఫ్రాన్సిస్ అమెరికా పర్యటన

పోప్ ఫ్రాన్సిస్ త్వరలోనే అమెరికా పర్యటన చేపట్టనున్నారు. జీవితంలో తొలిసారిగా అమెరికాకు వెళ్తున్న ఆయన పలు నగరాల్లో పర్యటించి ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు పూర్తయిందని, తేదీలు …

ఇది మూడో సారి

పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పూంచ్ సెక్టార్ లో గత అర్ధ్రరాత్రి నుంచి పాక్ సైన్యం కాల్పులకు పాల్పడుతోంది. 82 ఎంఎం ఫిరంగులతో దాడులకు …