అంతర్జాతీయం

తెలుగువారిని రక్షించేందుకు ఏర్పాట్లు మంత్రి రఘువీరా

విశాఖపట్నం : ఉత్తరాఖండ్‌ వరదల్లో రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది మృతిచెందినట్లు మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విశాఖలో మాట్లాడాతూ… వరదల్లో మరో 33 మంది …

మానససరోవర యాత్రకు వెళ్లేందుకు అనుమతి

ఉత్తరాఖండ్‌ : చార్‌ధామ్‌ యాత్రలో మొదటి విడత బయల్దేరిన యాత్రికులకు మానససరోవర యాత్ర ముగించుకుని వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఉత్తరాఖండ్‌ పితోర్‌నగర్‌లోని గుంజి శిబిరంలో జూన్‌ 16 …

ఉత్తరాఖండ్‌ సీఎంను కలిసిన రాష్ట్ర మంత్రులు

ఉత్తరాఖండ్‌ : ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి విజయ్‌బహుగుణను రాష్ట్ర మంత్రులు బలరాం నాయక్‌, శ్రీధర్‌బాబులు కలుసుకున్నారు. తెలుగు యాత్రికులను అదుకునేందుకు సహకరించాలని అయనకు విజ్ఞప్తి చేశారు. అంతకుముందు బహుగుణతో …

కేదార్‌నాథ్‌ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం

ఉత్తరాఖండ్‌: కేదార్‌నాథ్‌ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో వాతావరణం అనుకూలించక ఏరియల్‌ సర్వే కోసం వెళ్లిన మంత్రులు శ్రీధర్‌బాబు, బలరాం నాయక్‌ వెనుదిరిగారు.

కేదార్‌నాథ్‌లో యాత్రికులెవరూ చిక్కుకుని లేరు: డ్రెహాడూన్‌

కలెక్టర్‌ డెహ్రాడూన్‌ : కేదార్‌నాథ్‌ ప్రాంతంలో యాత్రికులెవరూ చిక్కుకుని లేరని డ్రెహాడూన్‌ కలెక్టర్‌ పురుషోత్తం చెప్పారు. ఉత్తరాఖండ్‌లో పరిస్థితిపై ఈటీవీ అయన్ను ఫోన్‌లో సంపద్రించింది. ఈసందర్భంగా మాట్లాడుతూ …

ఆందోళనకరంగా మండేలా ఆరోగ్య పరిస్థితి

ప్రిటోరియా : దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్‌ మండేలా ఆరోగ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. ఈ మేరకు అధికార ప్రతినిధి మాక్‌ మహారాజ్‌ ఈ సమాచారాన్ని …

భాజపా ప్రచార సారథిగా మోడీ తొలి ప్రసంగం

పఠాస్‌కోట్‌ : భాజపా ప్రచారసారథి హోదాలో గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు తొలిసారిగా పంజాబ్‌లోని పఠస్‌కోట్‌లో జరిగిన ఒక ర్యాలీలో ప్రసంగించారు. ఉత్తరాఖండ్‌ దుర్ఘటన గురించి …

బాంబు దాడిలో 10 మంది విదేశీయులు మృతి

పాకిస్థాన్‌,(జనంసాక్షి):పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు ఈ సారీ విదేశీయులను లక్ష్యంగా చేసుకున్నారు. వారు బస చేసిన హోటల్‌పై ఉగ్రవాదులు ఆదివారం బాంబులతో దాడి చేశారు. ఈ ఘటనలో 10 మంది …

సీపీఎం కురువృద్ధుడు చక్మా కన్నుమూత

అగర్తలా: సీపీఎం పార్టీకి చెందిన కురువృద్ధుడు, మాజీ శాసనసభ్యుడు మోహన్‌లాల్‌ చక్మా అదివారం కన్నుమూశారు. త్రిపురంలోని ధనిచెరలో ఉన్న ఆయన వృద్ధాప్యంతో మృతి చెందారని సీపీఎం వర్గాలు …

ఇద్దరు గుంటూరు జిల్లా వాసులు మృతి

ఉత్తరాఖండ్‌ : ఉత్తరకాశీ వరదల్లో చిక్కుకుని గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగికి చెందిన తిప్పావజ్జుల మల్లేశ్వరి, కొండరాజు కృష్ణకుమారి మృతిచెందారు. గౌరీకుంద్‌లో ఇంకా నలుగురు గుంటూరు …