జాతీయం

సుప్రీం గడపదొక్కిన రమణదీక్షితులు

హైకోర్టుకు వెళ్లాలని ధర్మాసనం సూచన న్యూఢిల్లీ,జనవరి3(జ‌నంసాక్షి):  తిరుమల పూర్వ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తనను మళ్లీ ఉద్యోగంలోకి తసీఉకోవాలని టిటిడిని ఆదేవించాలని కోరుతూ సుప్రీంకోర్టు గడప …

ఒడిశాలో పడవ ప్రమాదం.. 

9మంది మృతి భువనేశ్వర్‌,జనవరి3(జ‌నంసాక్షి): ఒడిశాలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఒడిశాలోని కేంద్రపడ జిల్లా నిప్పానియా వద్ద మహానది ముఖద్వారం వద్ద పడవ బోల్తా పడగా …

ఉద్రిక్తంగా మారిన కేరళ బంద్‌

మిన్నంటిన ప్రజల ఆందోళనలు భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు శబరిమల కర్మ సమితి సభ్యుడు చంద్రన్‌ మృతి అయ్యప్ప భక్తుడిని చంపేశారంటూ ప్రభుత్వంపై భాజపా ఆగ్రహం రాష్ట్రంలోని …

ప్రేమపూర్వక శృంగారాన్ని..  రేప్‌గా పరిగణించలేం

– తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు న్యూఢిల్లీ, జనవరి3(జ‌నంసాక్షి) : సహజీవనం చేస్తున్న మహిళ ప్రేమ పూర్వకంగానే ఓ వ్యక్తితో శృంగారంలో పాల్గొంటే దాన్ని రేప్‌గా పరిగణించలేమని …

దేశ రాజకీయాల్లో సమర్థ పాలన రావాలి

అప్పుడే అభివృద్ది జరుగుతుంది: కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):  భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌లపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ విమర్శలు చేశారు. తమ పార్టీ 7వ జాతీయ కౌన్సిల్‌ …

అత్యంత కిరాతకంగా సుబోధ్‌కుమార్‌ సింగ్‌ హత్య

వివరాలు వెల్లడించిన ఎస్‌ఎస్‌పీ ప్రభాకర్‌ చౌదరి లక్నో,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): బులంద్‌షహర్‌ అల్లర్ల సందర్భంగా పోలీసు అధికారి సుబోధ్‌కుమార్‌ సింగ్‌ను దుండగులు అత్యంత కిరాతకంగా చంపినట్టు వెల్లడైంది. బులంద్‌షహర్‌ ఎస్‌ఎస్‌పీ …

అవును.. నేను కాపలాదారుడినే

– దేశంకోసం రాత్రింబవళ్లు పనిచేస్తా – నాపై నమ్మకాన్ని ఇలాగే ఉంచి, నన్ను ఆశీర్వదించండి – దొంగలను ఏదో ఒకరోజు సరైన ప్రదేశానికి పంపిస్తా – ఉత్తర్‌ప్రదేశ్‌ను …

జమ్ముకశ్మీర్‌ని వణికిస్తోన్న చలి

– 11ఏళ్లలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు – స్తంభించిన జనజీవనం జమ్మూకాశ్మీర్‌, డిసెంబర్‌29(ఆర్‌ఎన్‌ఎ) : చలి గాలులు కశ్మీర్‌ని వణికిస్తున్నాయి. 11 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా …

50కోట్ల మార్కును దాటిని..  ఇంటర్నెట్‌ యూజర్లు

– జియో రాకతో డేటా వినియోగంలో విప్లవాత్మక మార్పులు – అత్యధిక వినియోగదారుల్లో తెలుగు రాష్ట్రాలు న్యూఢిల్లీ, డిసెంబర్‌29(జ‌నంసాక్షి) : ఇంటర్‌నెట్‌ రాకతో దేశంలోని సంగానికి మంది …

మెడికల్‌ విద్యార్థిని ర్యాగ్‌ చేసిన సీనియర్లు

అరెస్ట్‌ చేసి జైలుకు పంపిన పోలీసులు బెంగళూరు,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):   ఓ మెడికల్‌ కాలేజీకి చెందిన ఐదుగురు సీనియర్‌ స్టూడెంట్స్‌.. ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ర్యాగింగ్‌ చేశారు. ఈ …