జాతీయం

ఏడాదిలో కనిష్ఠానికి పెట్రోల్‌ ధర

న్యూఢిల్లీ,డిసెంబర్‌25(జ‌నంసాక్షి):అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో దేశంలో ఇంధన ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది అక్టోబరులో జీవనకాల గరిష్ఠాన్ని తాకిన పెట్రోల్‌ ధర ఆ తర్వాత క్రమంగా …

టాటా స్టీల్‌ భూములు మళ్లీ రైతులకే… ఛత్తీస్‌గడ్‌ సీఎం భూపేష్‌ బఘెల్‌ 

ఈ నిర్ణయం చరిత్రాత్మకమైనది: కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు రాయ్‌పూర్‌,డిసెంబర్‌25(జ‌నంసాక్షి): ఎన్నికల మేనిఫెస్టేలో ఇచ్చిన హావిూల అమల్లో భాగంగా ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. …

ఛత్తీస్‌గఢ్‌లో కొలువు దీరిన మంత్రివర్గం

– మంత్రులుగా తొమ్మిది మంది ప్రమాణస్వీకారం రాయ్‌పూర్‌, డిసెంబర్‌25(జ‌నంసాక్షి) : ఛత్తీస్‌గఢ్‌లో మంత్రివర్గం కొలువుదీరింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కాంగ్రెస్‌ నేత భూపేశ్‌ భగేల్‌ …

తనకు అడ్డొచ్చిన వారిని..  మమతా బెనర్జీ చంపిస్తున్నారు

– ఆమె ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌లా మారారు – సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ కోల్‌కతా, డిసెంబర్‌25(జ‌నంసాక్షి) : తనకు అడ్డొచ్చిన వారిని …

ఆరోగ్యం సహకరించడం లేదు..  భారత్‌కు రాలేను 

– వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా దర్యాప్తుకు సహకరిస్తా – పీఎన్‌బీ కుంభకోణం కేసులో నిందితుడు మెహుల్‌ ఛోక్సీ న్యూఢిల్లీ, డిసెంబర్‌25(జ‌నంసాక్షి) : తనకు ఆరోగ్యం సహకరించడం లేదని, ప్రయాణాలు …

కాల్చేయండని తాను ఎవరికీ.. ఆదేశాలు ఇవ్వలేదు

– కేవలం అవి ఉద్వేగంతో మాట్లాడిన మాటలే – వివరణ ఇచ్చిన కర్ణాటక సీఎం కుమారస్వామి బెంగళూరు, డిసెంబర్‌25(ఆర్‌ఎన్‌ఎ) : కాల్చేయండని తాను ఎవరికీ ఆదేశాలు ఇవ్వలేదని …

కాల్చేయండని తాను ఎవరికీ.. ఆదేశాలు ఇవ్వలేదు

– కేవలం అవి ఉద్వేగంతో మాట్లాడిన మాటలే – వివరణ ఇచ్చిన కర్ణాటక సీఎం కుమారస్వామి బెంగళూరు, డిసెంబర్‌25(జ‌నంసాక్షి) : కాల్చేయండని తాను ఎవరికీ ఆదేశాలు ఇవ్వలేదని …

నేటి తరానికి స్ఫూర్తి వాజ్‌పేయి

– వాజ్‌పేయీకి ప్రధాని మోదీ ఘన నివాళి న్యూఢిల్లీ, డిసెంబర్‌25(జ‌నంసాక్షి) : నేటి తరానికి స్ఫూర్తి దాయకమైన వ్యక్తి మాజీ ప్రధాని అటల్‌ బీహారి వాజ్‌పేయి అని …

కొత్త సంవత్సర వేడుకలకు భారీ బందోబస్తు

మహిళల భద్రతపై పోలీసుల ప్రత్యేక దృష్టి బెంగళూరు,డిసెంబర్‌25(జ‌నంసాక్షి): గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా బెంగళూరు పోలీసలుఉల గట్టి ఏర్పాట్లను చేస్తున్నారు. నగరంలో …

మోడీ నిర్ణయాలతో ఆర్థికశక్తిగా భారత్‌: హరిబాబు

న్యూఢిల్లీ,డిసెంబర్‌21(జ‌నంసాక్షి): భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న ఆర్ధికశక్తిగా ప్రపంచదేశాలు గుర్తిస్తున్నాయని ఎంపి కంభంపాటి హరిబాబు తెలిపారు. మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచాన్ని ఆకర్శిస్తున్నాయని అన్నారు. అవినీతిని అంతమొందించడం, నల్లధనం …