జాతీయం

రాజస్థాన్‌లో ఎనలేని అభివృద్ది

గెలపిస్తే వలసదారులను వెనక్కి పంపిస్తాం ప్రచారంలో బిజెపి అధ్యక్షుడు షా జయపుర,నవంబర్‌27(జ‌నంసాక్షి): కేంద్రంలో, రాజస్థాన్‌లో మరోసారి తమ పార్టీని గెలిపిస్తే అక్రమ వలసదారులందరినీ వెనక్కి పంపించేస్తామని భారతీయ …

ఒడిషా వేదికగా ప్రపంచహాకీ పోటీలు

43 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలకాలని భారత హాకీ జట్టు దక్షిణాఫ్రికాతో నేడు తొలిపోరు భువనేశ్వర్‌,నవంబర్‌27(జ‌నంసాక్షి): ప్రపంచ హాకీ కప్పుకు ఒడిషా వేదికయ్యింది. అట్టహాసంగా పోటీలు రుగబోతున్నాయి. …

బిజెపిలో చేరిన ఒడిషా క్యాడర్‌ ఐఎఎస్‌ అధికారి

న్యూఢి/-లీ,నవంబర్‌27(జ‌నంసాక్షి):త్వరలో పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మాజీ ఐఏఎస్‌ అధికారణి బీజేపీ పార్టీలో చేరారు. 1994 బ్యాచ్‌ ఒడిశా క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి అపరాజిత..ఢిల్లీలో అమిత్‌ షా …

విధుల్లో పోలీసుల సెల్‌ఫోన్ల వినియోగంపై ఆంక్షలు

చెన్నై,నవంబర్‌27(జ‌నంసాక్షి):  పోలీసులు విధుల్లో ఉన్న సమయంలో సెల్‌ఫోన్లు వినియోగించడంపై తమిళనాడు పోలీస్‌ ఉన్నతాధికారులు నిషేధం విధించారు. సెల్‌ఫోన్లు వాడుతూ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో..ఎస్‌ఐ క్యాడర్‌ …

యువతిపై కత్తితో దాడి చేసిన దుండగుడు

తిరిగి ఆత్మహత్యాయత్నం ఇద్దరిని ఆస్పత్రిలో చేర్చిన పోలీసులు లక్నో,నవంబర్‌27(జ‌నంసాక్షి):  మాజీ ప్రియురాలిని కత్తితో పొడిచి ఆపై తాను గొంతు కోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన …

తమిళనాడుకు మద్దతు ఇవ్వండి

కేరళ సిఎంకు కమలహాసన్‌ లేఖ చెన్నై,నవంబర్‌27(జ‌నంసాక్షి): తమిళనాడులో ‘గజ’ తుపాను ధాటికి 63 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా,తుపాను ప్రభావంతో చాలా ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో …

శబరి ఆలయం వద్ద హంగామా

మతవిశ్వాసాలు దెబ్బతీసిన రెహానా అరెస్ట్‌ కొచ్చి,నవంబర్‌27(జ‌నంసాక్షి): శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి గత అక్టోబర్‌లో ప్రవేశించేందుకు విఫలయత్నం చేసిన మహిళా కార్యకర్త రెహనా ఫాతిమాను పట్టణంతిట్ట పోలీసులు …

గతంలో ఇచ్చిన హావిూలను నెరవేర్చాం

తాజా మేనిఫెస్టో విడుదలలో సిఎం వసుంధర రాజె జైపూర్‌,నవంబర్‌27(జ‌నంసాక్షి): ఇచ్చిన హావిూలను నెరవేర్చిన ఘనత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వందని రాజస్థాన్‌ సిఎం వసుంధర రజె అన్నారు.  …

అసెంబ్లీ రద్దుపై కోర్టుకు వెళతాం: ముఫ్తీ

  శ్రీనగర్‌,నవంబర్‌27(జ‌నంసాక్షి): జమ్ముకాశ్మీర్‌ అసెంబ్లీ రద్దుపై కోర్టుకు వెళ్లనున్నట్లు మాజీ సీఎం మహబూబా ముఫ్తీ తెలిపారు. తాజా తీర్పు కోసం తాము ప్రజా కోర్టుకు వెళ్లడానికే సంసిద్ధంగా …

బీహార్‌ ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం

పాట్నా, నవంబర్‌27(జ‌నంసాక్షి) : బీహార్‌ ప్రభుత్వం ఏం చేస్తున్నారు? ఇది సిగ్గుపడాల్సిన అంశం.. పిల్లలపై లైంగిక అత్యాచారం జరిగితే.. ఏవిూ లేదంటారా? ఇలా విూరు ఎలా చేస్తారు? …