వార్తలు

ఇందిరా గాంధీకి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు

ఇందిరా గాంధీకి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు జనంసాక్షి, కమాన్ పూర్, అక్టోబర్ 31 : భారతదేశ ఉక్కు మహిళ, తొలి మహిళా ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ …

శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జనంసాక్షి, కమాన్ పూర్, అక్టోబర్ 31 : మంథని నియోజక వర్గం పరిధిలోని కమాన్ పూర్ మండలములోని గుండారo …

బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జనంసాక్షి, కమాన్ పూర్ అక్టోబర్ 31 : మంథని నియోజకవర్గం పాలకుర్తి మండలంలోని రాణాపూర్ గ్రామానికి చెందిన బయ్యపు కమలాకర్ …

ఎండిన పంటకు రూ.30 వేల నష్టపరిహారం చెల్లించాలి -నంబూరి

ఎండిన పంటకు రూ.30 వేల నష్టపరిహారం చెల్లించాలి -నంబూరి పెనుబల్లి, అక్టోబర్ 30(జనం సాక్షి )సాగునీరు అందక ఎండిన వరిపంటకుప్రభుత్వంనష్ట పరిహారంరూ.30వేలు చెల్లించాలని ఖమం పార్లమెంట్ కన్వీనర్ …

పెనుబల్లిలో కోటగిరి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ ముమ్మర ప్రచారం

పెనుబల్లిలో కోటగిరి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ ముమ్మర ప్రచారం పెనుబల్లి, అక్టోబర్ 30(జనం సాక్షి )పెనుబల్లి గ్రామపంచాయితీ లో పెనుబల్లి మాజీ ఎంపిటిసి, బి ఆర్ ఎస్ పార్టీ …

కారెక్కిన తిమ్మాపూర్ యువత

కారెక్కిన తిమ్మాపూర్ యువత ధర్మపురి( జనం సాక్షి)జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలోని తిమ్మాపూర్ గ్రామంలో బిఆర్ఎస్ ఎంపిటిసి సత్యం, గ్రామ సర్పంచ్ సత్యం, పార్టీ సీనియర్ …

భారతీయ జనతా పార్టీతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి: సంకినేని వెంకటేశ్వరరావు

భారతీయ జనతా పార్టీతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి: సంకినేని వెంకటేశ్వరరావు పెన్ పహాడ్ అక్టోబరు 30 (జనం సాక్షి) : భారతీయ జనతా పార్టీతోనే తెలంగాణ రాష్ట్రం …

రష్యా ఎయిర్‌పోర్టులో కలకలం

` ఇజ్రాయెల్‌ నుంచి వచ్చిన విమానంపైకి దూసుకెళ్లిజన నిరసనకారు ` ఇజ్రాయిలీల కోసం వెతుకులాట.. ఆదేశానికి వ్యతిరేకంగా నినాదాలు మాస్కో (జనంసాక్షి): ఇజ్రాయెల్‌ నుంచి వచ్చిన విమానం …

మనకూ ఇజ్రాయిల్‌ తరహా ఐరన్‌ డోమ్‌

` ఆధునాతన ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్న డీఆర్డీవో న్యూఢల్లీి(జనంసాక్షి): ఇజ్రాయిల్‌ వద్ద ఉన్న అత్యంత రక్షణాత్మకమైన ఆయుధం ఐరన్‌ డోమ్‌. ప్రత్యర్థులు వదిలే లాంగ్‌ …

సమాచార కమిషన్లలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సుప్రీం ఆదేశం న్యూఢల్లీి(జనంసాక్షి):సమాచార కమిషన్లలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పలు రాష్ట్రాల్లో సమాచార కమిషన్లు పనిచేయకుండా …