వార్తలు

సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిద్దాం

మనిగిల్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం మంత్రి సతీమణి సింగిరెడ్డి వాసంతి వనపర్తి బ్యూరో అక్టోబర్ 31 (జనంసాక్షి) బిఆర్ ఎస్ అభ్యర్థి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి …

నిరంతర శ్రామికుడు నిరంజనుడు

వ్యవసాయనికి పెద్ద పీట వేసిన మంత్రి మంత్రి సతీమణి సింగిరెడ్డి వాసంతి వనపర్తి బ్యూరో అక్టోబర్ 31 (జనంసాక్షి) జిల్లా అభివృద్ధి కోసం అనుక్షణం ఆలోచిస్తూ నిరంతరం …

సొంతగూటికి చేరిన బిజెపి నాయకులు

జనంసాక్షి, మంథని, అక్టోబర్ 31 : మంథని మండల బీజేపీ ఇంచార్జ్ తోట మధుకర్ ఇటీవల బీజేపీ ని వదిలి కాంగ్రెస్ పార్టీ లో చేరగా తను …

మంథనిలో 23వ తెలంగాణ వేద విధ్వ విద్వన్మహా సభలు

ఈ నెల 2 నుండి 5 వరకు నిర్వహణ జనంసాక్షి, మంథని, అక్టోబర్ 31: వేద విద్యలకు పట్టుకొమ్మ అయిన మంథని అగ్రహారంలో ఈ నెల 2 …

ఘనంగా ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

టేకులపల్లి, అక్టోబర్ 31 (జనం సాక్షి): టేకులపల్లి మండల కేంద్రంలో ఏఐటీయూసీ 104 వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు మంగళవారం ఘనంగా కేక్ కట్ చేసి జరుపుకున్నారు. …

తెలుగుదేశం పార్టీ నాయకుల సంబరాలు

జనంసాక్షి, మంథని, అక్టోబర్ 31 : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడుకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు …

ఎస్జిఎఫ్ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు మంథని షోటోకాన్ క్రీడాకారులు ఎంపిక

జనంసాక్షి, మంథని, అక్టోబర్ 31 : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎన్.టి.పి.సి, టి.వి గార్డెన్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ కరాటే …

జూలపల్లి లో గడపగడపకు కాంగ్రెస్ నాయకుల ప్రచారం

జనంసాక్షి, కమాన్ పూర్, అక్టోబర్ 30 : మేనిఫెస్టో కమిటీ చైర్మన్ , మంథని ఎంఎల్ఎ దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మంథని నియోజకవర్గ పరిధిలోని …

బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న మల్లికార్జునపల్లి కాంగ్రెస్ నాయకులు

ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో మల్లికార్జునపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పోచారం యాదమ్మ, పోచారం సురేష్, కర్చర్ల …

ముధోల్ బీజేపీ కార్యకర్తల విస్తృత స్టాయి సమావేశం

భైంసా రూరల్ అక్టోబర్ 31జనం సాక్షి నిర్మల్ జిల్లాముదోల్ నియోజకవర్గం. భైంసా పట్టణం లోని ఎస్ ఎస్ ఫ్యాక్టరీలోని. ముధోల్ నియోజకవర్గం బిజెపి విస్తృత సాయి కార్యకర్తల …