వార్తలు

బీఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్ ఆదివారం తెలంగాణ భవన్లో ఎర్ర శేఖర్ కు మంత్రి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, జడ్చర్ల …

బాధితుని పరామర్శించిన మంత్రి నిరంజన్ రెడ్డి.

వనపర్తి బ్యూరో అక్టోబర్29( జనంసాక్షి) చిట్యాల తూర్పు తండా సింగిల్ విండో డైరెక్టర్ భీముడు నాయక్ కు అనారోగ్యం కారణంగా రెండు కాళ్లను వైద్యులు తీసివేయడం జరిగింది …

కాంగ్రెస్‍కు షాక్. .పార్టీని వీడనున్న నాగం జనార్దన్‌రెడ్డి?

నాగర్‌ కర్నూల్‌: పార్టీ ఔన్నత్యాన్ని పెంచిన తనకు టికెట్‌ ఇవ్వకుండా కాంగ్రెస్‌ ఇలా మోసం చేస్తుందనుకోలేదని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్‌లో …

కేరళలో భారీ పేలుడు.. 

  ఒకేరోజు మూడు సార్లు పేలుళ్ల ఘటన ఒకరు మృతి – 30 మంది తీవ్రంగాయలు తిరువనంతపురం: : కేరళలోని ఎర్నాకుళం జిల్లా కాలామస్సేరిలో ఉన్న ఓ …

అంబెద్కర్ విగ్రహ స్థాపన కమిటీ అధ్యక్షుడు పార్నందుల సురేష్

భీమదేవరపల్లి:అక్టోబర్ (29)జనం సాక్షి న్యూస్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీని మండలంలోని రత్నగిరి గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీని శనివారం అధ్యక్షులుగా పార్నందుల సురేష్ ను …

జోరుగా సాగుతున్న బిఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం

బృందాలుగా ఏర్పడి ప్రచారం నిర్వహిస్తున్న రాజాపూర్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రాజాపూర్ మండల బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాచమల్ల యాదగిరి ఆధ్వర్యంలో ఈద్గాన్ పల్లి …

*బీ ఆర్ ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఉషా దయాకర్

దేవరుప్పుల,అక్టోబర్ 29(జనం సాక్షి):* దేవరుప్పుల మండల కేంద్రంలో నూతన బీ ఆర్ ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఉషా దయాకర్ ప్రారంబించారు.పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించక ముందు హనుమాన్ దేవాలయం …

ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ని విమర్శిస్తే చూస్తూ ఊరుకోం

మాట్లాడే ముందు తమ స్థాయిని తెలుసుకోని మాట్లాడండి విలేకరుల సమావేశంలో బంగారి వెంకటేష్ జనం సాక్షి జడ్చర్ల అక్టోబర్ 29: జడ్చర్ల శాసనసభ్యులు, తమ నాయకుడు లక్ష్మారెడ్డిని …

రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే:దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి.

తెలంగాణలో కాంగ్రెస్ తోనే సుస్థిర పాలన. – ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త మేమే ఎమ్మెల్యే అభ్యర్థులమని పనిచేయాలి. – రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం. దౌల్తాబాద్ అక్టోబర్ …

శ్రీ చైతన్య పాఠశాలలో స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం

వేములవాడ, అక్టోబర్ 28 (జనంసాక్షి): వేములవాడ పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో శనివారం స్మార్ట్ లివింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా డాక్టర్ శివకుమార్ బెలిదే విద్యార్థులకు …