వార్తలు

తిరుమలాయపాలెం మండలంలో సిసి రోడ్లు శంకుస్థాపనలు

తిరుమలాయపాలెం మండలంలో సిసి రోడ్లు శంకుస్థాపనలు ఖమ్మం తిరుమలాయపాలేం (అక్టోబర్ 5) జనం సాక్షి. మండల కేంద్రంలోని . బీరోలు గ్రామంలో. 44 లక్షల రూపాయలు దమ్మాయిగూడెం …

కేటీఆర్ వికారాబాద్ పర్యటన సందర్భంగా బీఎస్పీ బిజెపి కాంగ్రెస్ కార్యకర్తలు ముందస్తు అరెస్టులు

కేటీఆర్ వికారాబాద్ పర్యటన సందర్భంగా బీఎస్పీ బిజెపి కాంగ్రెస్ కార్యకర్తలు ముందస్తు అరెస్టులు వికారాబాద్ రూరల్ అక్టోబర్ 5( జనం సాక్షి) వికారాబాద్: మంత్రి కేటీఆర్ వికారాబాద్ …

బిచ్కుందకు నేడు హరీష్ రావు రాక

బిచ్కుందకు నేడు హరీష్ రావు రాక బిచ్కుంద అక్టోబరు (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకల అభివృద్ధి …

మృతుల కుటుంబాలకు పరామర్శ

మృతుల కుటుంబాలకు పరామర్శ వనపర్తి బ్యూరో అక్టోబర్05 (జనంసాక్షి) మృతుల కుటుంబాలకు ఎల్లపుడు అండగా ఉంటామని నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్త వంగూర్ ప్రమోద్ రెడ్డి భరోసాను …

శేఖాపూర్ గ్రామంలో…. ఒకే ఇంట్లో ముగ్గురికి పోలీస్ కొలువులు

శేఖాపూర్ గ్రామంలో…. ఒకే ఇంట్లో ముగ్గురికి పోలీస్ కొలువులు బిచ్కుంద మద్నూర్ అక్టోబర్ (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని మద్నూర్ మండలం శేఖాపూర్ గ్రామంలో …

మద్దూర్ ఎస్సైగా సి. సురేష్ గౌడ్

మద్దూర్ ఎస్సైగా సి. సురేష్ గౌడ్ మద్దూరు అక్టోబర్ 5 (జనం సాక్షి)మద్దూరు పోలీస్ స్టేషన్ నూతన ఎస్ ఐ గా పి. సురేష్ గౌడ్ గురువారం …

జాతీయ రహదారిపై రాస్తారోకో చేసిన బూడిదంపాడు దళితులు

జాతీయ రహదారిపై రాస్తారోకో చేసిన బూడిదంపాడు దళితులు రఘునాథ పాలెం అక్టోబర్ 05) జనం సాక్షి) మండలలో బూడిదంపాడు గ్రామ దళిత పెద్దలు మాట్లాడుతూ ఎందరో త్యాగాల …

ఆగని మరణ మృదంగం

` మహారాష్ట్రలో మరో 2 ఆసుపత్రుల్లోనూ అదే పరిస్థితి.. ` 24 గంటల్లో 23 మరణాలు ` మూడు రోజుల్లో 72 మంది మృతి ` వరుస …

రెవెన్యూ డివిజన్‌గా చెన్నూరు

హామీనిచ్చి నెరవేర్చిన సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యే, విప్‌ బాల్క సుమన్‌ హర్షం హైదరాబాద్‌ (జనంసాక్షి) : మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు ప్రజల చిరకాల వాంఛ నేరవెరబోతున్నది. రెవెన్యూ …

తెలంగాణలో ఓటర్లు.. 3.17 కోట్లు

` తుది జాబితా విడుదలచేసిన ఎన్నికల సంఘం న్యూఢల్లీి(జనంసాక్షి): రేపో మాపో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం రాష్ట్ర ఓటర్ల తుది …