వార్తలు

అర్ధరాత్రి భయం గుప్పిట్లో నాగారంవాడ కాలనీవాసులు

అర్ధరాత్రి భయం గుప్పిట్లో నాగారంవాడ కాలనీవాసులు రాయికల్,అక్టోబర్ 4 (జనంసాక్షి) పట్టణంలోని నాగారం వాడకు చెందిన కోల జల పట్టపగలే దారుణ హత్యకు గురై నేటికీ నెల …

అన్న సాగర్ చెరువులో గుర్తుతెలియని శవం లభ్యం

అన్న సాగర్ చెరువులో గుర్తుతెలియని శవం లభ్యం జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ బుధవారం గుర్తుతెలియని వ్యక్తి అన్న సాగర్ చెరువులో లభ్యం అయినట్లు పోలీసులు తెలిపారు …

వనపర్తిని విద్యాపర్తి గా మార్చిన మంత్రి నిరంజన్ రెడ్డి

మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ వనపర్తి బ్యూరో అక్టోబర్04 (జనంసాక్షి) వనపర్తి ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలలో నూతన విద్యార్థుల స్వాగత కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన …

రూ.1157 కోట్ల పనులకు మంత్రి కేటీఆర్ అల్లోలతో కలిసి శంకుస్థాపనలు

నిర్మల్ బ్యూరో, అక్టోబర్04,జనంసాక్షి,, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తో కలిసినిర్మల్ నియోజకవర్గంలో పర్యటించి, రూ.1157 కోట్ల అభివృద్ధి పనులకు …

వరంగల్ జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన రంగశాయిపేట విద్యార్థులు

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 04 ( జనం సాక్షి) వరంగల్ నగరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల రంగశాయిపేటలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు 67వ పాఠశాలల క్రీడా సమాఖ్య …

అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి : ఎంపిపి దూదిపాల రేఖ రెడ్డి

కొండమల్లేపల్లి అక్టోబర్ 4 జనం సాక్షి : అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యలను పరిష్కరించాలని కొండమల్లేపల్లి ఎంపిపి దూదిపాల రేఖ రెడ్డి అన్నారు బుధవారం నాడు …

రంగం రాములు మృతి పట్ల సంతాపం తెలిపిన తెదేపా..

మృతుని కుటుంబానికి రావుల పరామర్శ వనపర్తి బ్యూరో అక్టోబర్04 (జనంసాక్షి) వనపర్తి జిల్లా కేంద్రంలోని 6.వ వార్డ్ మెట్టుపల్లి మాజీ కౌన్సిలర్.రంగం.సాయమ్మ కుమారుడు రంగం.రాములు అనారోగ్యముతో మృతి …

విద్యార్థినీలకు ప్యాడ్లు పంపిణీ

మంత్రి సతీమణి సింగిరెడ్డి వాసంతి వనపర్తి బ్యూరో అక్టోబర్ 04 (జనంసాక్షి) రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు జిల్లా …

బక్కి వెంకటయ్యకు హృదయ పూర్వక శుభాకాంక్షలు.

బక్కి వెంకటయ్యకు హృదయ పూర్వక శుభాకాంక్షలు. దౌల్తాబాద్ అక్టోబర్ 4, జనం సాక్షి. తెలంగాణ రాష్ట్ర sc, st కమీషన్ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసిన బక్కి …

చేపల వ్యాధులపై శిక్షణ కార్యక్రమం

చేపల వ్యాధులపై శిక్షణ కార్యక్రమం పి.వి.నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం,కృషి విజ్ఞాన కేంద్రం,మామునూరు వారి ఆధ్వర్యంలో కోట వెంకటాపురం గ్రామం, సంగెం మండలం నందు చేపలలో వచ్చే …