వార్తలు

భవిష్యత్తు లో వనపర్తి గొప్ప పట్టణంగా రాజిల్లుతుంది.

నూతన పరిశ్రమల ఏర్పాటుతో వేల మందికి ఉపాది భవిష్యత్తు లో వనపర్తి కి తాగు నీటి కొరత ఉండదు. శాశ్వతంగా నిలిచి పోయే పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.. …

ఆశావర్కర్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే ప్రభుత్వం నెరవేర్చాలి. ఆశాలు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపిన మండల కాంగ్రెస్ నాయకులు..

ఏటూరునాగారం, సెప్టెంబర్28(జనంసాక్షి) మండల కేంద్రము లో దీక్ష చేస్తున్న ఆశా వర్కర్లకు, మద్దతు తెలిపిన మండల కాంగ్రెస్ నాయకులు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల అధ్యక్షులు చిటమట …

315116 వినాయకుని లడ్డు వేలంలో దక్కించుకున్న ఆకుతోట దేవరాజు .

వనపర్తి బ్యూరో సెప్టెంబర్28 (జనంసాక్షి) వనపర్తి పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్య యువజన సంఘం వారు ఏర్పాటు చేసిన వినాయకుని లడ్డు వేలంలో …

ఆశ వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలి.

సిఐటియూ జిల్లా నాయకులు నరసింహ అలంపూర్ సెప్టెంబర్ 28(జనంసాక్షి ) ఉండవల్లి మండల కేంద్రంలో ఎమ్మార్వో ఆఫీస్ కార్యాలయం ఆవరణలోగత కొన్ని రోజులనుండి ఆశ కార్యకర్తలు కనీస …

నర్సంపేటలో మెడికల్ కళాశాలకు శంకుస్థాపన… వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. హరీష్ రావు…

ఫోటో రైటప్: శంకుస్థాపన చేస్తున్న మంత్రి హరీష్ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు.. నర్సంపేట: సెప్టెంబర్ 28 (జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య సేవలను సామాన్య …

బషీరాబాద్ వైన్స్ లో చోరీ బషీరాబాద్ సెప్టెంబర్ 28,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో శ్రీ మణికంఠ వైన్స్,వినాయక వైన్స్ లో గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం రాత్రి …

అంగన్వాడీ ఉద్యోగుల సమ్మెపై కనికరం లేని ప్రభుత్వం

టేకులపల్లి, సెప్టెంబర్ 28( జనం సాక్షి): 18 రోజుల నుండి అంగన్వాడి ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యలపై నిరవధికంగా సమ్మె చేపడుతున్న అంగన్వాడీలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి …

గణేశుని అనుగ్రహం పై ఉండాలి రాబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం మండల అధ్యక్షులు కలాల్ నర్సిములు గౌడ్

బషీరాబాద్ సెప్టెంబర్ 28,(జనం సాక్షి) బషీరాబాద్ మండల పరిధిలోని కొర్వీ చేడ్ ఘనిలో ఏకదంతా వినాయకుని విగ్రహం పెట్టి నిత్యం పూజలు చేసి 11వ రోజున గంగమ్మ …

కేఓసి పివో కార్యాలయం ఎదుట కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా

సింగరేణిలో పెనాల్టీలు రద్దుచేయాలి * కార్మికుల వేతనాలు పెంచండి టేకులపల్లి, సెప్టెంబర్ 28( జనం సాక్షి ): సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు …

ప్రైవేటు స్కూల్ యజమానుల చేతిలో కీలుబొమ్మగా మారిన జిల్లా విద్యాశాఖ అధికారులు.

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 28 జనం సాక్షి. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా జోగులాంబ గద్వాల జిల్లాలో మీలాదిన్ నబి గవర్నమెంట్ హాలిడే అయినా కొన్ని ప్రైవేట్ …