వార్తలు

అంగన్వాడి ఉద్యోగుల 18వ రోజు సమ్మె సందర్భంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన

జనం సాక్షి దుబ్బాక సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నల్ల బ్యాడ్జీలతో నిరసన చేశారు.అనంతరం అంగన్ వాడి యూనియన్ జిల్లాకోశాధికారి.జి.పద్మా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి ఉద్యోగులతో చర్చలు …

మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట వేసిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

మైనార్టీల అభ్యున్నత కోసం కృషిచేసిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్. -మైనార్టీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే. గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 28 జనం సాక్షి. గద్వాల …

ఆశ వర్కర్లు చెవిలో పువ్వు పెట్టుకొని నిరసన.

జనం సాక్షి దుబ్బాక. ఆశ వర్కర్లకు ఫిక్స్ డ్ వేతనం 18000 రూ”లు అమలు చేయాలి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ముందు …

తవకల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 28 (జనం సాక్షి) మిలాద్ ఉన బి సందర్భంగా గురువారం వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని శంభునిపేటలో గల ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో …

నింగికేగిన హరిత విప్లవ పితమహుడు

హైదరాబాద్‌, (జనంసాక్షి బ్రేకింగ్‌ న్యూస్‌) : ప్రముఖ వ్యవసాయశాస్త్రవేత్త, భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్‌ స్వామినాథన్‌ ఇకలేరు. వృద్ధాప్య సమస్యలతో గురువారం తుదిశ్వాస విడిచారు. దీంతో …

నిజాయితీకి పట్టం నియంతకు తుది గట్టం

వచ్చే ఎన్నికల్లో బిఅరెస్ పార్టీనే సస్పెండ్ చేయడం ఖాయం హైకోర్టు ఆదేశాల మేరకు పదవి బాధ్యతలు చేపట్టిన పెద్దమందడి సర్పంచ్ వెంకట స్వామి వనపర్తి బ్యూరో సెప్టెంబర్28 …

గ్రామ స్వరాజ్యమే సీఎం కేసీఆర్ లక్ష్యం:

ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ నూతన మండల వనరుల కేంద్రం భవన ప్రారంభం మండలంలో పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన తిరుమలగిరి(సాగర్) సెప్టెంబర్ 28 (జనంసాక్షి): …

తూర్పు గూడెం వినాయక మండపంలో మహానదానం

టేకులపల్లి, సెప్టెంబర్ 28 (జనం సాక్షి ): వినాయక నవరాత్రి ఉత్సవాలను పునస్కరించుకొని టేకులపల్లి మండలంలోని తూర్పు గూడెం గ్రామంలో శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి మండపం …

భవిష్యత్తు లో వనపర్తి గొప్ప పట్టణంగా రాజిల్లుతుంది.

నూతన పరిశ్రమల ఏర్పాటుతో వేల మందికి ఉపాది భవిష్యత్తు లో వనపర్తి కి తాగు నీటి కొరత ఉండదు. శాశ్వతంగా నిలిచి పోయే పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.. …

ఆశావర్కర్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే ప్రభుత్వం నెరవేర్చాలి. ఆశాలు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపిన మండల కాంగ్రెస్ నాయకులు..

ఏటూరునాగారం, సెప్టెంబర్28(జనంసాక్షి) మండల కేంద్రము లో దీక్ష చేస్తున్న ఆశా వర్కర్లకు, మద్దతు తెలిపిన మండల కాంగ్రెస్ నాయకులు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల అధ్యక్షులు చిటమట …