ముఖ్యాంశాలు

సగం.. సగం..

` ఎన్డీయే అభ్యర్థుల ఎంపిక కొలిక్కి.. ` భాజపా, జేడీయూకు చెరో 101 స్థానాలు.. ` నలుగురు సిట్టింగ్‌లకు ఉద్వాసన పాట్నా(జనంసాక్షి):బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార …

రెండేళ్ల తర్వాత కూడా కేసీఆర్‌ను నిందిస్తారా?

` కాంగ్రెస్‌ నేతలు ప్రతిదానికీ ఇంకా ఆయన్నే విమర్శిస్తున్నారు ` హామీల అమలుపై అడిగితే బెదిరింపులా!:కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ను ఓడిరచాలని పార్టీ శ్రేణులను …

సరిగ్గా వాదనలు వినిపించలేదనుకుంట!

` కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి ఉన్నంత మాత్రాన రిజర్వేషన్ల విషయంలో నేను ఏం చేయగలను ` సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా రాష్ట్రపతి కూడా ఏం చేయలేరు ` మహారాష్ట్రలో …

ఎస్సారెస్పీ-2కి రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి పేరు

` ఇందుకు సంబంధించి 24 గంటల్లో జీవో తెస్తామన్నారు. ` నల్గొండకు గోదావరి జలాలను తెచ్చిన ఘనత ఆయనదే.. ` తుంగతుర్తి ప్రజల కోసం దామన్న పనిచేశారు …

42% రిజర్వేషన్‌ సాధనకు జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఏర్పాటు

` బీసీ రిజర్వేషన్ల ఉద్యమం ఉధృతం ` బీసీ జేఏసీ చైర్మన్‌గా ఆర్‌ కృష్ణయ్య, వర్కింగ్‌ చైర్మన్‌గా జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ ` రిజర్వేషన్ల సాధన కోసం …

అవినీతి తిమింగలం

` కిలోల కొద్దీ వెండి, బంగారం, నగదు, లగ్జరీ కార్లు, 17 టన్నుల తేనె ` మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ అధికారి జీపీ మెహ్రా అవినీతి బాగోతం భోపాల్‌(జనంసాక్షి):కోట్ల …

డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు నేతలు

హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట మావోయిస్టు కీలక నేతలు లొంగిపోయారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడారు. ‘‘కుంకటి వెంకటయ్య అలియాస్‌ …

ఆశలు ఆవిరి..

` ట్రంప్‌కి దక్కని నోబెల్‌ శాంతి బహుమతి ఓస్లో(జనంసాక్షి): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కి భారీ షాక్‌ తగిలింది. ట్రంప్‌కు 2025 నోబెల్‌ శాంతి బహుమతి దక్కలేదు. …

మరియా కొరీనాను వరించిన నోబెల్‌ శాంతి బహుమతి

` వెనెజులాలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటంతో పురస్కారం ` నోబెల్‌ శాంతి పురస్కారం ట్రంప్‌నకు అంకితమన్న విజేత స్వీడన్‌(జనంసాక్షి):ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతి  …

బంజారాహిల్స్‌ వద్ద హైడ్రా భారీ ఆపరేషన్‌

` 5 ఎకరాల్లో ఆక్రమణల తొలగింపు ` భూమి విలువ రూ.750 కోట్లు ` పలుచోట్ల 7.50 ఎకరాల కబ్జాలకు విముక్తి హైదరాబాద్‌(జనంసాక్షి): హైడ్రా మరో భారీ …