ముఖ్యాంశాలు

ఎన్నికల వేళ.. ఎట్టకేలకు..

పసుపుబోర్డు, ట్రైబల్‌ వర్సిటీకి ప్రధాని మోడీ ప్రకటన సమ్మక్క సారక్క ట్రైబల్‌ యూనివర్సిటీగా ఏర్పాటు చేస్తాం పసుపు రైతుల సంక్షేమానికి మేం కట్టుబడి ఉన్నాం.. మహారాష్ట్ర, తెలంగాణ, …

అంగన్‌వాడీలకు ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ ` రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

హైదరాబాద్‌(జనంసాక్షి):అంగన్‌వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. వారికి ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అందించాలని నిర్ణయించింది. త్వరలో ప్రకటించే పీఆర్సీలో అంగన్‌వాడీలను కూడా చేర్చాలని సీఎం కేసీఆర్‌ …

తిరుగులేని నేత కేసీఆర్‌

` బీజేపీ,కాంగ్రెస్‌ మోసలు హామీలు నమ్మొద్దు ` మంత్రి హరీశ్‌రావు రంగారెడ్డి (జనంసాక్షి):విపక్షాల మాటలకు విలువ లేదని, కేసీఆర్‌ మాటకు దిరుగులేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రంగారెడ్డి …

భారాసకు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

హైదరాబాద్‌(జనంసాక్షి): ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి భారాసకు రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు.కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీల హావిూతో పేదలకు …

అభ్యర్థులు తమ నేర చరిత్రను పత్రికా ప్రకటనల్లో బహిరంగ పరచాలి

` ఎన్నికల సంఘం జైపుర్‌(జనంసాక్షి): ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమయం సవిూపిస్తోన్న వేళ.. సన్నద్ధతపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది.ఈ క్రమంలో ఈసీ …

పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఏదీ?

` ఇది పాలమూరు ప్రజలను వంచించడమే ` రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి):ప్రధాని మోడీ పాలమూరు పర్యటనలో కృష్ణాజలాలలో తెలంగాణ వాటాపై …

కాంగ్రెస్‌కు ఓటేస్తే మోసపోతాం

` అభివృద్ధిని చూసి ఓటేయండి.. ` దాసరి మనోహర్‌ రెడ్డిని మళ్లీ భారీ మెజార్టీతో గెలిపించాలి ` మంత్రి కేటీఆర్‌ పిలుపు పెద్దపల్లి/గోదావరిఖని (జనంసాక్షి):పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని …

కర్షకుల రక్తం కళ్లజూసింది మీరు..

రైతు హంతక రాజ్యం మీది..!! ` అప్పులు మాఫీ చేసిన జైకిసాన్‌ ప్రభుత్వం మాది ` రుణమాఫీ జరగలేదని అనడం ఓ పెద్ద జోక్‌ ` ‘నమో’ …

గాల్లో దీపాలు ఆ గ్యారెంటీలు

` కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్‌ ధ్వజం ` కాంగ్రెస్‌ను నమ్మితే అంతే సంగతులు ` సత్తుపల్లికి నర్సింగ్‌, పాలిటెక్నిక్‌ కాలేజీ.. ఖమ్మం(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ చెబుతున్న ఆ …

రూ.2వేల నోట్ల మార్పిడి గడువు పొడిగింపు

` అక్టోబర్‌ 7 వరకు కొనసాగిస్తూ ఆర్‌బిఐ ప్రకటన న్యూఢల్లీి(జనంసాక్షి): రూ.2,000 నోట్ల మార్పిడి విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తాజా ప్రకటన చేసింది. గడువును …