బిజినెస్

కేటీఆర్‌కు ఛాలెంజర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు

హైదరాబాద్‌,మార్చి2(జనంసాక్షి):టెక్నాలజీ, పరిపాలనా, పారదర్శకత అనే అంశాల అధారంగా గత రెండు సంవత్సరాలుగా వినూత్నమైన పద్దతుల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న పంచాయితీరాజ్‌, ఐటీ, మరియు మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారక …

ఆఫ్ఘన్‌ భారత దౌత్యకార్యాలయంపై ఉగ్రదాడి

– నలుగురు మృతి న్యూఢిల్లీ,మార్చి2(జనంసాక్షి): ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. జలాలాబాద్‌లో ఉన్న భారతీయ దౌత్య కార్యాలయంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఓ …

మన సాగర్‌కు కొత్త బోట్లు

– ప్రారంభించిన సానియా మీర్జా హైదరాబాద్‌,మార్చి2(జనంసాక్షి):హైదరాబాద్‌ లోని హుస్సేన్‌ సాగర్‌ లో పర్యాటకులకు కొత్త బోట్‌ జోష్‌ తేనున్నది. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ కొత్తగా రెండు …

కన్హయ కుమార్‌కు బెయిల్‌ మంజూరు

న్యూఢిల్లీ,మార్చి2(జనంసాక్షి): ఢిల్లీలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జె.ఎన్‌.యు) విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ కు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. రూ. …

లాభాల్లో స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలతో బ్యాంకింగ్ రంగానికి చెందిన షేర్లు భారీ లాభాల్లో పయనిస్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల పాజిటివ్ …

ఇరోమ్‌ షర్మిళ మళ్లీ దీక్ష

– సాయుధ దళాల ప్రత్యేక చట్టం రద్దుచేసే వరకు పోరు ఆగదు ఇంఫాల్‌,మార్చి1(జనంసాక్షి):వివాదాస్పద సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ షర్మిల …

తెలంగాణలో ఎల్‌ఈడీ కాంతులు

– వంద రోజుల్లో 25 మున్సిపాలిటీల్లో అమరుస్తాం – మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,మార్చి1(జనంసాక్షి):   తెలంగాణలోని మున్సిపాలిటీల్లో ఎల్‌ఈడీ కాంతులు విరజిమ్మనున్నాయి. తెలంగాణలోని 25 మున్సిపాలిటీల్లో రాబోయే …

వరంగల్‌లో క్లీన్‌స్వీప్‌ చేస్తాం

– ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారుస్తాం – ఓటు అడిగే హక్కు టీఆర్‌ఎస్‌కే ఉంది – మీట్‌ ది ప్రెస్‌లో హరీశ్‌ రావు వరంగల్‌,మార్చి1(జనంసాక్షి):  వచ్చే వరంగల్‌ మున్సిపల్‌ …

స్మృతికి సభా హక్కుల నోటీసులు

– ఉభయ సభల్లో గందరగోళం న్యూఢిల్లీ,మార్చి1(జనంసాక్షి): స్మృతీ ఇరానీ, కతేరియా అంశాలు పార్లమెంటు ఉభయ సభలను అట్టుడుకించాయి. దాంతో సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. స్మృతీ ఇరానీపై …

హైదరాబాద్‌లో విహంగ వీక్షణం

– హెలిటూరిజం సేవలు ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,మార్చి1(జనంసాక్షి): న్యూయార్క్‌, లండన్‌ నగరాల్లో మాదిరిగా హైదరాబాద్‌లోనూ పర్యాటకులకు విహంగ వీక్షణం చేసే అవకాశం అందుబాటులోకి వచ్చింది. హెలికాప్టర్‌లో …