బిజినెస్

వ్యవసాయరంగ బడ్జెట్‌

– ప్రధాని ప్రశంస న్యూఢిల్లీ,ఫిబ్రవరి 29(జనంసాక్షి):  కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం, రైతులు, మహిళలు, గ్రావిూణాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. అరుణ్‌జైట్లీకి అద్భుతమైన బడ్జెట్‌ రూపొందించారంటూ …

బడ్జెట్‌ కలగూరగంప

– నిర్దిష్ట లక్ష్యాలు లేవు – మన్మోహన్‌ సింగ్‌ న్యూఢిల్లీ,ఫిబ్రవరి 29(జనంసాక్షి):కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పట్ల మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అసంతృప్తి …

అంబరాన్ని తాకిన ‘అస్కార్‌’ సంబురం

– ఉత్తమ నటుడు లియోనార్డో డికాప్రియో – ఉత్తమ నటిగా బ్రీ లార్సన్‌ ఎంపిక లాస్‌ ఏంజిల్స్‌,ఫిబ్రవరి 29(జనంసాక్షి): ప్రపంచ సినీ ఉత్సవంగా చెప్పుకునే ఆస్కార్‌ అవార్డుల …

కేజ్రీవాల్‌ కారుపై దుండగుల దాడి

– తాటాకు చప్పుళ్లకు భయపడను – కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ,ఫిబ్రవరి 29(జనంసాక్షి):  పంజాబ్‌లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ కారుపై సిక్కు కార్యకర్తలు ఇనుప రాడ్లతో, రాళ్లతో దాడి …

పెరిగిన డిజీల్‌.. తగ్గిన పెట్రోల్‌

భారీగా తగ్గిన పెట్రోల్‌ ధర.. న్యూఢిల్లీ,ఫిబ్రవరి 29(జనంసాక్షి) వాహనదారులకు శుభవార్త. పెట్రోల్‌ ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ చమురు ధరలను అనుసరించి ప్రతి 15 రోజులకు ఒకసారి …

నేడు సభకు సాదారణ బడ్జెట్‌

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 28(జనంసాక్షి):రైల్వే బడ్జెట్‌ లో పెద్దగా వడ్డింపులు, వరాలు ప్రకటించని ఎన్డీఏ సర్కార్‌ ను రేపు సాధారణ బడ్జెట్‌ ప్రవేశ పెట్టనుంది. రైల్వే బడ్జెట్‌ తో పోల్చితే …

ఎన్నికలేవైనా గెలుపు టీఆర్‌ఎస్‌దే

– జనం మనసు గెలుచుకున్న కేసీఆర్‌ – మంత్రి హరీశ్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి 28(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఏ ఎన్నికలైనా అందులో గెలుపు టీఆర్‌ఎస్‌ పార్టిదేనని మంత్రి …

మీకు మీరే పోటీ

– మన్‌ కీ బాత్‌లో విద్యార్థుల నుద్దేశించి మోదీ హైదరాబాద్‌,ఫిబ్రవరి 28(జనంసాక్షి):ప్రధాని నరేంద్రమోదీ నేటి ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. …

నేను గెలిస్తే ఇండియా ఉద్యోగులు ఇంటికే

– డొనాల్డ్‌ ట్రంప్‌ అసహన వ్యాఖ్యలు కొలంబియా,ఫిబ్రవరి 28(జనంసాక్షి): అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం బరిలో ఉన్న డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి సంచలన …

పంజాబ్‌లో ఆర్మీయునిఫాం అమ్మకం నిషేధం

ఛండీగఢ్‌,ఫిబ్రవరి 28(జనంసాక్షి): రాష్ట్రంలో సైనిక దుస్తుల అమ్మకాలపై నిషేధం విధించినట్లు పంజాబ్‌ ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సరైన గుర్తింపు లేకుండా ఈ రకమైన …