బిజినెస్

పంచతంత్రం

– 5 రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా – పశ్చిమ్‌బంగా, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిల్లో ఎన్నికలు న్యూఢిల్లీ,మార్చి4(జనంసాక్షి):  ఐదు రాష్ట్రాల్లో త్వరలో  జరగబోయే ఎన్నికల తేదీలను …

మాజీ స్పీకర్‌ సంగ్మా ఇకలేరు

లోక్‌సభ మాజీ స్పీకర్‌ సంగ్మా హఠాన్మరణం లోక్‌సభ సంతాపం…ఈశాన్య గొంతుకన్న కెసిఆర్‌ న్యూఢిలీ,మార్చి4(జనంసాక్షి): నిజాయితీ రాజకీయాలకు, నిబద్ద వ్యక్తిత్వానికి నిలువుటద్దంగా నిలిచిన లోక్‌సభ మాజీ స్పీకర్‌ పి.ఎ.సంగ్మా(68) …

మనోజ్‌ కుమార్‌కు దాదాసాహెబ్‌ పాల్కే పురస్కారం

న్యూఢిల్లీ,మార్చి4(జనంసాక్షి): ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మనోజ్‌కుమార్‌కు దాదా సాహెబ్‌ పాల్కే పురస్కారం ప్రదానం చేయనున్నారు. 2015 సంవత్సరానికిగాను మనోజ్‌కుమార్‌ దాదాసాహెబ్‌ సాల్కే అవార్డు అందుకోనున్నారు. 78ఏళ్ల మనోజ్‌కుమార్‌ …

కేసులతో విద్యార్థుల గొంతు నొక్కలేరు

– వేముల రోహిత్‌ నాకు ఆదర్శం – జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు కన్హయ రోహిత్‌ నాకు ఆదర్శం: కన్నయ్య న్యూఢిల్లీ,మార్చి4(జనంసాక్షి):  అఫ్జల్‌గురు తనకు ఆదర్శం కాదని హైదరాబాద్‌ …

నేను వ్యక్తిగతంగా మాట్లాడను

– రాజీవ్‌ హంతకుల విడుదలపై సర్కారుదే తుది నిర్ణయం – ఈపీఎఫ్‌పై పన్ను నిర్ణయం సరికాదు న్యూఢిల్లీ,మార్చి3(జనంసాక్షి): పార్లమెంట్‌లో రాజీవ్‌గాంధీ హంతకుల విడుదల విషయం దుమారం రేపనుంది. …

కన్హయ కుమార్‌ విడుదల

– ఢిల్లీ సర్కారు క్లీన్‌చిట్‌ – జేఎన్‌యూలో సంబరాలు న్యూఢిల్లీ,మార్చి3(జనంసాక్షి): రాజద్రోహం కేసులో అరెస్టయిన జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ ఢిల్లీలోని తీహార్‌ జైలు నుంచి విడుదలయ్యాడు. …

ఖమ్మం కార్పోరేషన్‌పై గులాబీ జెండా

– కేటీఆర్‌ ధీమా ఖమ్మం,మార్చి3(జనంసాక్షి):ఖమ్మం పట్టణం గులాబీమయమైంది! కేటీఆర్‌ రోడ్‌ షోలతో పులకించిపోయింది! కార్పోరేషన్‌ ఎన్నికల ప్రచారంలో పింక్‌ పార్టీ దూసుకుపోతోంది. కేటీఆర్‌ రోడ్‌ షోలకు జనం …

కర్ణాటకలో రైతన్న కన్నెర్ర

– బెంగుళూరులో భారీ నిరసన బెంగుళూరు,మార్చి3(జనంసాక్షి): కర్నాటకలోని రైతులు కదం తొక్కారు. ఐదువేల ట్రాక్టర్లతో బెంగుళూరును ముట్టడించారు. కరువు జిల్లాలకు సాగునీరు, తాగునీరు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. …

ఖరీదైన నగరంగా లండన్‌

– 17వ స్థానంలో ముంబాయి ముంబై,మార్చి3(జనంసాక్షి):ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో లండన్‌ మొదటి స్థానంలో నిలిచింది. ప్రముఖ బ్రిటన్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ సవిల్స్‌ నిర్వహించిన …

నల్లకుబేరుల కోసమే ఫేర్‌ అండ్‌ లవ్‌లీ

– కన్హయ్య, రోహిత్‌లపై మోదీ మౌనమేళా? – రాహుల్‌ ఫైర్‌ న్యూఢిల్లీ,మార్చి2(జనంసాక్షి): కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ లోక్‌సభలో తనదైన శైలిలో అధికార పక్షంపై చురకలంటించారు. ఇటీవల …