బిజినెస్

జమ్మూలో హోరాహోరీ కాల్పులు

– కొనగుసాతున్న ఆపరేషన్‌ – ఏడుకు చేరిన మృతుల సంఖ్య శ్రీనగర్‌ ,ఫిబ్రవరి 21(జనంసాక్షి): జమ్ముకశ్మీర్‌లోని పాంపోర్‌లో భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో …

జాట్‌ ఆందోళన ఉగ్రరూపం

– స్థంభించిన జనజీవనం – దిగివచ్చిన సర్కారు ఢిల్లీ,ఫిబ్రవరి 21(జనంసాక్షి):హర్యానాలో జాట్‌ ల ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. హర్యానాలోని తొమ్మిది జిల్లాల్లో పరిస్థితి అదుపు తప్పింది. దాంతో …

వరంగల్‌, ఖమ్మం కార్పోరేషన్‌లకు షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌,ఫిబ్రవరి 21(జనంసాక్షి):గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పోరేషన్‌లకు, అచ్చంపేట పురపాలక సంఘానికి ఎన్నిక షెడ్యూల్‌ విడుదలైంది. దీనిపై రేపు ఎన్నికల సంఘం నోటీఫికేషన్‌ విడదల చేయనుంది. రేపటి నుంచి …

విజయ్‌కాంత్‌కు షాక్‌

– 10మంది ఎమ్మెల్యేల రాజీనామా తమిళనాడు,ఫిబ్రవరి 21(జనంసాక్షి):తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఎన్నికల సవిూపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. సినీ నటుడు విజయకాంత్‌ పార్టీకి చెందిన …

నేపాల్‌ – భారత్‌ ద్వైపాక్షిక చర్చలు

– జాతిపితకు నేపాల్‌ ప్రధాని శర్మ ఘననివాళి న్యూఢిల్లీ,ఫిబ్రవరి 20(జనంసాక్షి):భారత ప్రధాని నరేంద్ర మోదీతో నేపాల్‌ ప్రధాని కె.పి.శర్మ ఓలి శనివారం న్యూఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో సమావేశమయ్యారు. …

పొరుగు రాష్ట్రాలను అధ్యయనం చేస్తాం

– మరింత మెరుగైన సేవలందిస్తాం – మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి 20(జనంసాక్షి):  హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీతో పాటు రాష్ట్రంలోని వివిధ నగరాల్లో మెరుగైన పాలనను అందించేలా కృషి …

జనకోటి జాతర

– సమ్మక్క సారలమ్మలు వనప్రవేశం వరంగల్‌, ఫిబ్రవరి 20(జనంసాక్షి): వరంగల్‌ జిల్లాలోని మేడారం మహా జాతరకు జన నీరాజనాల మధ్య శనివారం సమ్మక్క సారలమ్మల వన  ప్రవేశంతో …

సోనియా రాహుల్‌కు ఊరట

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 20(జనంసాక్షి):నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీలకు ఊరట లభించింది. వీరిద్దరూ కోర్టుకు  వ్యక్తిగతంగా హాజరు కానక్కర్లేదని ఈ కేసును …

హర్యాణాలో కాల్పులు.. కర్ఫ్యూ

– రంగంలోకి దిగిన సైన్యం న్యూఢిల్లీ,ఫిబ్రవరి 20(జనంసాక్షి): జాట్ల ఆందోళన మరింత ఉద్రిక్తంగా మారింది. కాల్పుల ఘటన నేపథ్యంలో ఆర్టీ రంగంలోకి దిగింది. పలు ప్రాంతా/-లలో కర్ఫ్యూ …

గాంధీలో ఉగ్ర నరసింహన్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి 19(జనంసాక్షి): గాంధీ ఆస్పత్రి పనిచేస్తున్న తీరుపట్ల రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ తీవ్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్‌ పేషెంట్‌ వార్డులో సౌకర్యాల లేమి ఉందని, ఎందుకు …