బిజినెస్

సమావేశాలు సజావుగా జరగాలి

– ప్రధాని మోదీ ఆకాంక్ష న్యూఢిల్లీ,ఫిబ్రవరి 23(జనంసాక్షి):పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు  ఫలవంతమవుతాయని తాను ఆశిస్తున్నట్లు ప్రధాని మోడీ చెప్పారు. ఈ సమావేశాల్లో అన్ని సమస్యలపై విస్తృతంగా చర్చించనున్నామని …

వర్సీటీల కాషాయీకరణను అడ్డుకుందాం

– భావాప్రకటన స్వేచ్ఛా విద్యార్థులకు ఉండాలి – రాహుల్‌ ఢిల్లీ,ఫిబ్రవరి 23(జనంసాక్షి):కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి మోది ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశారు. మోదీ ప్రభుత్వం గద్దెనెక్కినప్పటినుంచి …

భారత్‌లో హైదరాబాదే టాప్‌సిటీ

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 23(జనంసాక్షి): భారతదేశంలో నివాసానికి అత్యంత యోగ్యమైన నగరాల జాబితాలో హైదరాబాద్‌ అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నగరాల్లో నాణ్యమైన జీవనానికి అనుగుణమైన నగరాలు ఏవనేదానిపై …

కారెక్కిన బస్వరాజు సారయ్య

హైదరాబాద్‌,ఫిబ్రవరి 23(జనంసాక్షి): మరో సీనియర్‌ నేత కాంగ్రెస్‌ పార్టీకి హ్యాండ్‌ ఇచ్చారు. మాజీమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత బస్వరాజు సారయ్య గులాబీ కండువా కప్పుకున్నారు. సీఎం క్యాంపు …

ఈ నెల25న సంజయ్‌దత్‌ విడుదల

పుణె,ఫిబ్రవరి 22(జనంసాక్షి): జైలుశిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్‌ హీరో సంజయ్‌ దత్‌ ఈ నెల 25న విడుదల కాబోతున్నాడు. ఎరవాడ జైలు అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. 1993 …

.నా పేరు ఉమర్‌ ఖాలిద్‌.. టెర్రరిస్టును కాను

– లొంగిపోను.. అరెస్టు చేసుకోండి న్యూదిల్లీ,ఫిబ్రవరి 22(జనంసాక్షి): ”నా పేను ఉమర్‌ ఖాలీద్‌..నేను టెర్రరిస్టును కాను.. కనుక లొంగిపోను.. కావాలంటే మీరే వచ్చి అరెస్టు చేసుకోండి” అని …

ప్రతి పల్లెకు పక్కా రహదారి

– సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,ఫిబ్రవరి 22(జనంసాక్షి): ప్రతీ గ్రామానికి ఖచ్చితంగా మంచి రహదారి ఉండేలా విధానపరమైన నిర్ణయం తీసుకున్నందున ఆ రోడ్లకు ప్రాధాన్యమివ్వాలని సీఎం కేసీఆర్‌ …

బెనారస్‌ వర్సిటీలో మోదీకి నిరసన

వారణాసి,ఫిబ్రవరి 22(జనంసాక్షి): బెనారస్‌ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌ యూ)లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తుండగా నినాదాలు చేసిన ఓ విద్యార్థిపై కొందరు దాడికి పాల్పడ్డారు. బీహెచ్‌ యూ స్థాపించి …

హక్కుల కోసం నిలదీస్తాం

– టీఆర్‌ఎస్‌ ఎంపీలు న్యూఢిల్లీ,ఫిబ్రవరి 22(జనంసాక్షి):రేపటి నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాలు హాట్‌హాట్‌గా సాగనున్నాయి. పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. అటు రాష్ట్రానికి సంబంధించిన …

వలసలకు తగ్గట్టు నగరాల అభివృద్ధి ఉండాలి

– ప్రధాని మోదీ కుర్రుభాత్‌,ఫిబ్రవరి 21(జనంసాక్షి): చత్తీస్‌గఢ్‌లోని ధాంతరి జిల్లా కుర్రుభాత్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ వృద్ధ మహిళ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు …