బిజినెస్

పెట్రోల్‌ తగ్గింది.. డీజిల్‌ పెరిగింది..

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 17(జనంసాక్షి): పెట్రోల్‌ ధర లీటర్‌ కు 32 పైసలు తగ్గింది. డీజిల్‌ ధర కాస్త పెరిగింది. లీటర్‌ డీజిల్‌ కు 28 పైసలు పెంచినట్టు చమురు …

మా భూమి’ వెబ్‌సైట్‌ ప్రారంభించిన డిప్యూటీ సీఎం మహ్మద్‌ అలీ

హైదరాబాద్‌,ఫిబ్రవరి 17(జనంసాక్షి): మా భూమి సహా రెవెన్యూకు సంబంధించిన 4 వెబ్‌ పోర్టర్లను ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ ఆవిష్కరించారు. నాంపల్లిలోని సీసీఎల్‌ఏ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో …

సీఎం కేసీఆర్‌కు పలువురు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్‌,ఫిబ్రవరి 17(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం 63వ వసంతంలో అడుగుపెట్టారు. కేసీఆర్‌గా ప్రజల్లో పాపులర్‌ అయిన ఆయన 1954 ఫిబ్రవరి 17న …

మేడారంలో ‘తెలంగాణ’ మొక్కు చెల్లించుకున్న కోదండరాం

వరంగల్‌,ఫిబ్రవరి 17(జనంసాక్షి): మేడారంలో ఏర్పాట్లు గతంలో కన్నా భేషుగ్గా ఉన్నాయని తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ ఆచార్య కోదండరామ్‌ అన్నారు. ఆయన బుధవారం మేడారం దర్శించుకుని అమ్మవార్లకు బంగారం …

ప్రభుత్వ బ్యాంకుల్లో 49% ఎఫ్‌డీఐలు!

దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముఖగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకు (పిఎస్‌బి)లను విదేశీల పరం చేయడానికి మోడీ సర్కార్‌ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. పీఎస్‌బీల్లో 49 శాతం …

రూ.500ల కే స్మార్ట్ ఫోన్..

దేశంలో పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ను అందిపుచ్చుకొనేందుకు ‘రింగింగ్‌ బెల్స్‌’ సంస్థ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. ఆ సంస్థ రూ.500 లోపే స్మార్ట్‌ఫోన్‌ను దేశీయంగా వినియోగదారులకు అందించాలని …

ఖేడ్‌లో దూసుకెళ్లిన కారు

– 53,625 ఓట్లతో భూపాల్‌ రెడ్డి ఘన విజయం – టీడీపీకి డిపాజిట్‌ గల్లంతు మెదక్‌,ఫిబ్రవరి 16(జనంసాక్షి): వరుస విజయాలతో దూసుకుని పోతున్న అధికార టిఆర్‌ఎస్‌ మరో …

కాకతీయులను ఎదురించిన ధీరవనితలు సమక్క సారలమ్మలు

– వీర వనితలకు నివాళిగా సమ్మక్క మేడారం జాతర వరంగల్‌,ఫిబ్రవరి 16(జనంసాక్షి): మేడారానికి సంబంధించి గిరిజనుల్లో కాకాతీయుల కాలంనాటి కథ ఒకటి ప్రచారంలో ఉంది. నాటి కాకాతీయులను …

సమావేశాలు సజావుగా జరగనివ్వండి

– అఖిలపక్షానికి మోదీ వినతి న్యూఢిల్లీ,ఫిబ్రవరి 16(జనంసాక్షి): పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రధాని మోదీ చర్యలు చేపట్టారు. మంగలవారం ఉదయం ప్రతిపక్ష పార్టీల ముఖ్యనేతలో …

అమర జవాను ముస్తాక్‌ అహ్మద్‌కు కన్నీటి వీడ్కోలు

కర్నూలు,ఫిబ్రవరి 16(జనంసాక్షి):దేశం కోసం పోరాడుతూ సియాచిన్‌ మంచు పలకాల కింద కూరుకుపోయి కన్నుమూసిన 9 మంది జవాన్ల అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. అమరవీరులకు పోలీసులు, సైనికులు వందనం …