బిజినెస్

రాజకీయ పునరేకీకరణతోనే రాష్ట్రాభివృద్ధి

– సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి 25(జనంసాక్షి): అధికార పార్టీలో చేరికలు రాజకీయ ఏకీకరణ కోసమేనని సీఎం కేసీఆర్‌ ఉద్ఘాటించారు. తెలంగాణ అభివీద్ది ఎజెండగా పునరేకీకరణ జరగాలన్నారు. కొత్తగా …

కన్హయ్య నిర్దోషి… విడుదల చేయండి

– దేశభక్తి పాఠాలు మీరా మాకు చెప్పేది – రాజ్యసభలో సీతారాం ఏచూరి న్యూఢి,ఫిబ్రవరి 25(జనంసాక్షి):  టెర్రరిస్టులకు ఎవరు మద్దతు ఇచ్చినా వారిని శిక్షించాల్సిందే అని సీపీఎం …

సంజయ్‌దత్‌ విడుదల

పుణె,ఫిబ్రవరి 25(జనంసాక్షి): ప్రముఖ హిందీ నటుడు సంజయ్‌దత్‌ గురువారం ఉదయం పుణేలోని ఎరవాడ జైలు నుంచి విడుదలయ్యారు. 1993లో జరిగిన ముంబయి వరుస పేలుళ్ల కేసులో ఐదేళ్ల …

30 శాతం అడ్వ’కేటు’గాళ్లు

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 25(జనంసాక్షి):  దేశంలో నకిలీ లాయర్లను ఏరిపారేసే ప్రక్రియ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా నకిలీ సర్టిఫికెట్లతో ఎంతోమంది న్యాయవాదులు ప్రాక్టీస్‌ చేస్తున్నారని, వారిని వెతికి పట్టుకునేందుకు వెరిఫికేషన్‌ కార్యక్రమాన్ని …

సర్కారీ దవాఖానలంటే జనం రావాలి

– సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష హైదరాబాద్‌,ఫిబ్రవరి 24(జనంసాక్షి):   వైద్య, ఆరోగ్య శాఖ బడ్జెట్‌ అంచనాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సవిూక్ష నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించిన ప్రతిపాదనలపై …

మా గొంతు నొక్కేస్తున్నారు

– రాహుల్‌ న్యూఢిల్లీ,ఫిబ్రవరి 24(జనంసాక్షి): ప్రభుత్వం తనను పార్లమెంట్‌ లో మాట్లాడనీయడనీయకుండా గొంతు నొక్కేస్తుందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు.తనను చూసి మోదీ సర్కారు భయపడుతోందని  …

మే 2న ఎంసెట్‌ పరీక్ష

– షెడ్యూల్‌ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి హైదరాబాద్‌,ఫిబ్రవరి 24(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్‌ పరీక్షను మే 2న నిర్వహించనున్నారు. ఎంసెట్‌ ప్రకటన గురువారం విడుదల కానుంది. …

సంజయ్‌దత్‌ విడుదలపై పిటీషన్‌

ముంబై,ఫిబ్రవరి 24(జనంసాక్షి): బాలీవుడ్‌ ‘మున్నాభాయ్‌’ సంజయ్‌దత్‌ ఐదేళ్ల జైలుశిక్ష పూర్తి చేసుకొని గురువారం విడుదలకానున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన విడుదలను నిలిపివేయాలంటూ బొంబాయి హైకోర్టులో ఓ పిటిషన్‌ …

డొనాల్డ్‌ ట్రంప్‌ ముందంజ

– ముందస్తు సర్వేలు వాషింగ్టన్‌,ఫిబ్రవరి 24(జనంసాక్షి):అమెరికా అధ్యక్ష రేసులో రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ దూసుకుపోతున్నారు. హ్యాట్రిక్‌ విజయం నమోదు చేసి తమ పార్టీ తరపున …

దేశసర్వతోముఖాభివృద్ధికి సర్కారు కట్టుబడి ఉంది

– పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్‌ న్యూఢిల్లీ,ఫిబ్రవరి 23(జనంసాక్షి): రైతుల సంక్షేమం ద్వారానే దేశ సర్వతో ముఖాభివృద్ధి సాధ్యమని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. దేశాభివృద్ధికి దూరదృష్టితో ప్రభుత్వం …