బిజినెస్

హామీలు నిలబెట్టుకుంటాం

– బస్తీబాట పట్టిన కేటీఆర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి 6(జనంసాక్షి): గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అన్ని హావిూలను అమలు చేస్తామని మంత్రి కెటి ఆరమారావు హావిూ ఇచ్చారు. గ్రేటర్‌ …

మార్కెట్‌లోకి మరో కొత్త ‘4జీ’ స్మార్ట్‌ఫోన్…

చైనాకు చెందిన జోపో టెక్ సంస్థ ‘జోపో హీరో 1’ పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా మార్కెట్‌లోకి విడుదల చేసింది. రూ.12వేలకు ఈ స్మార్ట్‌ఫోన్ ఆన్‌లైన్, …

ఇది చారిత్రాత్మక విజయం

– జంటనగరాల ప్రజలకు శిరస్సువంచి నమస్కరిస్తున్నా – ఇష్టపడి ఇచ్చిన తీర్పు – సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి 5(జనంసాక్షి): ప్రజలు ఇష్టంతో ఇచ్చిన తీర్పుతోనే గ్రేటర్‌లో ఘన …

తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్‌ఎస్‌

– మానిఫెస్టోను తూ.చ అమలు చేస్తాం – రథసారధి కేటీఆర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి 5(జనంసాక్షి): అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు, హైదరాబాద్‌లోని అన్ని వర్గాలు తమను సంపూర్ణంగా ఆదరించడం …

3 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం.. 5 గంటలకు తొలి ఫలితం

– జనార్ధన్‌ రెడ్డి హైదరాబాద్‌,ఫిబ్రవరి 4(జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి …

పురానాపూల్‌లో రీపోలింగ్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి 4(జనంసాక్షి): పాతబస్తీలోని పురానాపూల్‌ డివిజన్‌లో రీపోలింగ్‌ జరపాలని తెలంగాణ ఎన్నికల సంఘం నిర్ణయించింది. గొడవల కారణంగా ఇక్కడ రీపోలింగ్‌ జరపాలని నిర్ణయించి ఈ మేరకు ఆదేవించారు. …

నీటిపారుదల శాఖ కీలక ఒప్పందాలు

హైదరాబాద్‌,ఫిబ్రవరి 4(జనంసాక్షి):దేశంలోని ప్రసిద్ధ సంస్థలైన బిట్స్‌, ఐఐటి, నాబార్డ్‌ లతో రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ కీలకమైన ఒప్పందాలు చేసుకుంది. ఈ మేరకు మూడు సంస్థలు ఇరిగేషన్‌ శాఖకు …

ఏపీ ఎమ్మెల్యే హైదరాబాద్‌లో ఎట్లా వోటేస్తావ్‌..

– బాలకృష్ణను అనర్హురిడిగా ప్రకటించాలి – పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి 4(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడిగా కొనసాగుతున్న సినీనటుడు బాలకృష్ణ   తెలంగాణలో తనకు సంబంధం లేని జీహెచ్‌ …

జీహెచ్‌ఎంసీ ఎక్స్‌అఫిషిియో సభ్యులుగా ఎమ్మెల్సీలు

– ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం హైదరాబాద్‌,ఫిబ్రవరి 4(జనంసాక్షి):  జీహెచ్‌ఎంసీ ఎక్స్‌ఆఫీషియో సభ్యులకు సంబంధించి ఆర్డినెన్స్‌ జారీపై ముందడుగు పడింది. గ్రేటర్‌ హైదరబాద్‌ నగరపాలక సంస్థ ఎక్స్‌అఫీ షియో …

‘జికా’ వైరస్‌కు వ్యాక్సిన్‌

– భారత్‌ బయోటెక్‌ ప్రకటన హైదరాబాద్‌,ఫిబ్రవరి 3(జనంసాక్షి):ప్రపంచాన్నే వణికిస్తున్న ప్రమాదకర జికా వైరస్‌కు తొలి వ్యాక్సిన్‌ను కనుగొన్నట్లు భారత శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ …