బిజినెస్

ఉద్యమానికి నేను నాయకత్వం.. ఆరాచకం వెనుక బాబు హస్తం

– త్వరలో ఆమరణ దీక్ష – ముద్రగడ పద్మనాభం కాకినాడ,ఫిబ్రవరి 1(జనంసాక్షి): కాపు రిజర్వేషన్ల కోసం తాము శాంతియుత ఉద్యమం చేయాలనే తలపెట్టామని, అయితే ఉద్యమంలోకి కొన్ని …

బోరు బావిలో చిన్నారి

నల్లగొండ,ఫిబ్రవరి 1(జనంసాక్షి): బోరు వేసిన వెంటనే మూసేయండి..దానిని తెరిచి ఉంచకండి..చిన్నారులు మృత్యువాత పడుతున్నారు..జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఎన్ని సూచనలు చేసినా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. మెదక్‌ …

ఫ్రెంచ్‌ ఓపెన్‌ నా లక్ష్యం

– సానియా మీర్జా హైదరాబాద్‌,ఫిబ్రవరి 1(జనంసాక్షి): వరుస విజయాలు సాధించటం చాలా ఆనందంగా ఉందని ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియావిూర్జా అన్నారు. ఆస్ట్రేలియా ఓపెన్‌ టెన్నిస్‌లో విజయం …

కాపులను బీసీల్లో కలుపుతాం

-ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ,జనవరి31(జనంసాక్షి):కాపులను ఎట్టిపరిస్థితుల్లోనూ బీసీల్లో కలుపుతాం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లాలో తునిలో ఉద్రిక్త పరిస్థితులపై …

గ్రేటర్‌ పీఠం మాదే

– కేటీఆర్‌ ధీమా హైదరాబాద్‌జనవరి31(జనంసాక్షి):హైదరాబాద్‌ గ్రేటర్‌ పీఠం టీఆర్‌ఎస్‌దే మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరోసారి ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలంతా టీఆర్‌ఎస్‌ కు ఓటు …

ముగిసిన బల్దియా ప్రచారం

హైదరాబాద్‌జనవరి31(జనంసాక్షి):గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇవాళ సాయంత్రం 5 గంటలతో రాజకీయ పార్టీల ప్రచారానికి తెరపడింది. వచ్చే నెల 2న ఉదయం …

ఆటోవాలా పోరుకు కేజ్రీవాల్‌ సంఘీభావం

బెంగళూరు,జనవరి31(జనంసాక్షి):బెంగళూరు ఆటోడ్రైవర్ల సంఘం చేపట్టిన పోరుకు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సంఘీభావం తెలిపారు. 15 రోజుల సరి- బేసి విధానం తర్వాత ఢిల్లీలో మళ్లీ పెరిగిన …

అప్పారావును తొలగించాలి

– శ్రీవాత్సవను ఒప్పుకోం – హెచ్‌సీయూలో కొనసాగుతున్న ఆందోళన – ఆవిష్కరణకు సిద్దంగా రోహిత్‌ విగ్రహం హైదరాబాద్‌జనవరి31(జనంసాక్షి): హెచ్‌సీయూ పీహెచ్‌డీ విద్యార్థి వేముల రోహిత్‌ ఆత్మహత్య నేపథ్యంలో …

కులవివక్ష నిరోధక చట్టం తేవాలి

– ఆరెస్సెస్‌ భావజాలం విద్యార్థులపై రుద్దుతున్నారు – హెచ్‌సీయూలో విద్యార్థులకు సంఘీభావంగా రాహుల్‌ ఒకరోజు దీక్ష హైదరాబాద్‌,జనవరి30(జనంసాక్షి): కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రభుత్వం చట్టం తీసుకురావాలని ఏఐసీసీ …

జాతిపితకు ఘనంగా నివాళి

జాతిపితకు నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని న్యూఢిల్లీ/హైదరాబాద్‌,జనవరి30(జనంసాక్షి):  జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా ఆయనకు జాతి నివాళి అర్పించింది. దేశరాజధానితో పాటు పలుప్రాంతాల్లో ఆయనకు నివాళి అర్పించారు.  పలవురు …