బిజినెస్

సల్వీందర్‌కు సంబంధం లేదు

– ఎన్‌ఐఏ క్లీన్‌చిట్‌ న్యూఢిల్లీ,జనవరి24(జనంసాక్షి):ఎట్టకేలకు పంజాబ్‌ సీనియర్‌ పోలీస్‌ ఉన్నత అధికారి సల్వీందర్‌ సింగ్‌పై కొనసాగుతున్న ఉత్కంతకు తెరపడింది. పఠాన్‌ కోట్‌ వైమానిక స్థావరంపై ఉగ్రదాడిలో అనుమానితుడిగా …

హెచ్‌సీయూ విద్యార్థుల దీక్ష భగ్నం

– ఆస్పత్రికి తరలించిన పోలీసులు హైదరాబాద్‌,జనవరి23(జనంసాక్షి): స్కాలర్‌ రోహిత్‌  ఆత్మహత్యను నిరసిస్తూ హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో విద్యార్థులు చేస్తోన్న దీక్ష భగ్నమైంది. దీక్ష చేస్తున్న విద్యార్థుల …

హైదరాబాద్‌ అందరికంటే ముందు

– గ్రేటర్‌ మెనిఫెస్టో విడుదల చేసిన టీఆర్‌ఎస్‌ హైదరాబాద్‌,జనవరి23(జనంసాక్షి): హైదరాబాద్‌ అన్ని రంగాల్లో ముందుందని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించింది. రాజధాని హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చడం తమ …

పోరు ఆగదు

– 25న ఛలో హెచ్‌సీయూ హైదరాబాద్‌,జనవరి23(జనంసాక్షి):  దళిత పీహెచ్‌డీ విద్యార్థి వేముల రోహిత్‌ ఆత్మహత్య నేపథ్యంలో తాము చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసినంతమాత్రాన …

వీసీ, కేంద్రమంత్రులపై చర్యలు తీసుకోండి

– ఎస్‌.జయపాల్‌ రెడ్డి డిమాండ్‌ హైదరాబాద్‌,జనవరి23(జనంసాక్షి): హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళనకు కాంగ్రెస్‌ పార్టీ సంఘీభావం తెలిపింది. విద్యార్థి మృతికి సంతాపం ప్రకటించింది. దళితులకు వ్యతిరేకంగా …

గ్రేటర్‌లో ‘నోటా’ లేదు

హైదరాబాద్‌,జనవరి23(జనంసాక్షి):  గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో నోటా ఆప్షన్‌ లేదని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ….గ్రేటర్‌ ఎన్నికల …

నగర సుందరీకరణపై ప్రణాళిక

– పలు వంతెనల నిర్మాణంపై చైనా ప్రతినిధులతో సీఎం కేసీఆర్‌ భేటీ హైదరాబాద్‌,జనవరి22(జనంసాక్షి): చైనా నిర్మాణ సంస్థ అన్జు ప్రతినిధి బృందంతో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భేటీ …

రోహిత్‌ ఆత్మహత్యపై న్యాయవిచారణకు ఆదేశం

న్యూఢిల్లీ,జనవరి22(జనంసాక్షి): హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై కేంద్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. రోహిత్‌ మృతికి దారి తీసిన పరిస్థితులు, యూనివర్సిటీలోని పరిణామాలపై …

కేటీఆర్‌.. రాజీనామాకు కట్టుబడ్డావా?

– కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ హైదరాబాద్‌,జనవరి22(జనంసాక్షి): గ్రేటర్‌ ఎన్నికలు మరింత దగ్గర పడుతుండగా రాజకీయ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. …

కిం కర్తవ్యం!?

– ఆగని ఆందోళనలు – హెచ్‌సీయూ పాలక వర్గాల మల్లగుల్లాలు హైదరాబాద్‌,జనవరి22(జనంసాక్షి): పరిశోధక విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్యతో అట్టుడుతున్న హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తతలు ఇంకా సడలలేదు. …