బిజినెస్

దేశవ్యాప్తంగా 14 మంది అనుమానితులను అరెస్టు చేసిన ఎన్‌ఐఏ

న్యూఢిల్లీ,జనవరి22(జనంసాక్షి):దేశంలో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానంతో శుక్రవారం 14 మందిని అదుపులోకి తీసుకున్నట్లు కేంద్ర ¬ంశాఖ తెలిపింది. వీరిలో 12 మందిని ఎన్‌ఐఏ, ఇద్దరిని మహారాష్ట్ర …

మీతో మేమున్నాం..

– వి.వి, కోదండ్‌, గద్దర్‌ హెచ్‌సీయూ విద్యార్థులకు సంఘీభావం హైదరాబాద్‌,జనవరి21(జనంసాక్షి): హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో సస్పెన్షన్‌కు గురయ్యాననే మనస్థాపంతో వేముల రోహిత్‌ అనే పీహెచ్‌డీ స్కాలర్‌ …

కేసీఆర్‌ .. మౌనం ఎందుకు!?

– సెంట్రల్‌ వర్సిటీ ఘటనపై స్పందింవేందుకు? – భట్టి విక్రమార్క హైదరాబాద్‌,జనవరి21(జనంసాక్షి): ఓ వైపు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ అట్టుడుకుతోంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని …

ముగిసిన నామినేషన్‌ల పర్వం

– జీహెచ్‌ఎంసీ బరిలో 1499 మంది హైదరాబాద్‌,జనవరి21(జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల బరిలో 1,499 మంది అభ్యర్థులు నిలిచారని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్థన్‌ రెడ్డి …

మృణాళిని సారాభాయి ఇకలేరు

అహ్మదాబాద్‌,జనవరి21(జనంసాక్షి): ప్రసిద్ధ భరతనాట్య కళాకారిణి పద్మభూషణ్‌ మృణాళిని సారాభాయి తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న మృణాళిని బుధవారం అహ్మదాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి విషమించడంతో …

సల్వీందర్‌ సింగ్‌ ఇంటిపై ఎన్‌ఐఏ దాడులు

న్యూఢిల్లీ,జనవరి21(జనంసాక్షి): జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అమృతసర్‌ లోని సీనియర్‌ పోలీసు అధికారి సాల్వీందర్‌ సింగ్‌ నివాసంతో పాటు పంజాబ్‌ లోని ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. పఠాన్‌కోట్‌ …

నిప్పులు చిమ్ముతూ నింగికి

– పీఎస్‌ఎల్‌వీసి- 31 విజయవంతం నెల్లూరు,జనవరి20(జనంసాక్షి): గగనవీధిలో ఇస్రో మరో విజయబావుటా ఎగురేసింది. తన ఖాతాలో మరో అద్భుతమైన విజయాన్నినమోదు చేసుకుంది. ప్రపంచ దేశాలకు తీసిపోని విధంగా …

గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ భేటి

హైదరాబాద్‌,జనవరి20(జనంసాక్షి):గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌తో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్‌ మిషన్‌ భగీరథపై గవర్నర్‌తో చర్చిస్తున్నట్లు సమాచారం. కాగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన …

మెదక్‌ జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది

– భన్వర్‌లాల్‌ హైదరాబాద్‌,జనవరి20(జనంసాక్షి):నారాయణ్‌ ఖేడ్‌ ఉపఎన్నిక దృష్ట్యా మెదక్‌ జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉంటుందని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ వెల్లడించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ …

హెచ్‌సీయూలో ఉదృతమైన ఆందోళన

– రాజకీయ జోక్యంతోనే రోహిత్‌ మరణం – సీతారాం ఎచూరి – వీసీ వైఫల్యం వల్లే విద్యార్థి మృతి – జగన్‌ హైదరాబాద్‌,జనవరి20(జనంసాక్షి):హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో రోహిత్‌ …