బిజినెస్

మిషన్‌ భగీరథ భేష్‌

– పనులను పరిశీలించిన గవర్నర్‌ నరసింహన్‌ మెదక్‌,జనవరి20(జనంసాక్షి): మెదక్‌ జిల్లాలో మిషన్‌ భగీరథ అమలవుతున్న తీరును గవర్నర్‌ నరసింహన్‌ పరిశీలించారు. అధికారులు వెంటరాగా ఇక్కడ నిర్మాణ పనులను …

వర్సీటీల్లో బ్రహ్మణీయ ఆధిపత్యం

– విప్లవ రచయితల సంఘం హైదరాబాద్‌,జనవరి19(జనంసాక్షి):  వర్సిటీల్లో బ్రహ్మణీయ ఆధిపత్యం నడుస్తుందని విప్లవరచయితల సంఘం మండిపడింది.సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థి  రోహిత్‌ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని …

రోహిత్‌ మృతికి వీసీ,కేంద్ర మంత్రులదే బాధ్యత

– విద్యార్థులకు భావప్రకటన స్వేచ్ఛ ఉండాలి – రోహిత్‌ తల్లిని పరామర్శించిన రాహుల్‌ హైదరాబాద్‌,జనవరి19(జనంసాక్షి): దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సీటీకి చెందిన దళిత …

ఆత్మహత్య కాదు.. హత్యే!

– ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ,జనవరి19(జనంసాక్షి):   హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో విద్యార్థిది ఆత్మహత్య కాదని, హత్యేనని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో …

ఎఫ్‌సీఐ పునరుద్దరణకు సహకరిస్తాం

అధికారులతో సమీక్ష సీఎంతో సింగరేణి సీఎండి భేటి హైదరాబాద్‌,జనవరి18(జనంసాక్షి): కరీంనగర్‌ జిల్లా ఫెర్టిలైజర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) పునరుద్దరణకు ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని సీఎం …

రెండోదశ మిషన్‌కాకతీయ విజయవంతంచేద్దాం

గోదావరిపై మరోమూడు బ్యారేజులు మంత్రి హరీశ్‌ హైదరాబాద్‌, జనవరి 18 (జనంసాక్షి): గోదావరి నదిపై మరో మూడు బ్యారేజీలు నిర్మిస్తామని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి …

నివేదిక వచ్చాక వాస్తవాలు తెలుస్తాయి

: స్మృతి నాలేఖకు సంబంధంలేదు : దత్తాత్రేయ న్యూఢిల్లీ/ హైదరాబాద్‌, జనవరి18( జనంసాక్షి):   పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్‌ ఆత్మహత్య ఘటనపై కేంద్ర మానవ వనరుల శాఖ …

కేన్సర్‌ హస్పిటల్‌ విస్తరణకు సహకరించండి

సీఎం కేసీఆర్‌తో బాలయ్య హైదరాబాద్‌, జనవరి 18 (జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నటుడు బాలకృష్ణ సోమవారం క్యాంప్‌ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా బసవతారకం ఆస్పత్రిలో చేపడుతున్న …

స్టార్టప్‌లో భవిష్యత్తు తెలంగాణదే

మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,జనవరి18(జనంసాక్షి): స్టార్టప్‌లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దూసుకు పోతోంది. ఈమేరకు గచ్చిబౌలీలో టీహబ్‌లో జరిగిన కార్యక్రమంలో నాస్కామ్‌తో రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కేటీఆర్‌ …

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌ : వరసగా రెండు వారాల పాటు నష్టాలపాలైన స్టాక్‌ మార్కెట్లు ఈ వారంలో మొదటి రోజు కూడా అదే బాటలో పయనించాయి. సోమవారం దేశీయ …