బిజినెస్

ప్రాజెక్టుల డిజైన్‌ మార్పుపై ప్రజలకు వివరిద్దాం

– సీఎం కేసీఆర్‌ నిర్ణయం హైదరాబాద్‌,జనవరి17(జనంసాక్షి):: తెలంగాణలో ప్రాజెక్టుల రీడిజైన్‌ ఎందుకు చేపట్టారో త్వరలో ప్రజలకు చెప్పేందుకు సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం సమగ్ర …

నామినేషన్ల దాఖలుకు తెర

– గ్రేటర్‌లో 2969 పత్రాల దాఖలు హైదరాబాద్‌,జనవరి17(జనంసాక్షి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మొత్తం 2969 నామినేషన్లు దాఖలయ్యాయని కమిషనర్‌ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో విూడియాతో కమిషనర్‌ …

మహబూబాదే తుది నిర్ణయం

– పీడీపీ తీర్మాణం శ్రీనగర్‌,న్యూఢిల్లీ,జనవరి17(జనంసాక్షి):జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని పార్టీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీకి కట్టబెడుతూ పీడీపీ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుపై …

సిక్కిం మాజీ గవర్నర్‌ రామారావు కన్నుమూత

– సీఎం కేసీఆర్‌ ప్రగాఢ సంతాపం హైదరాబాద్‌,జనవరి17(జనంసాక్షి): భాజపా సీనియర్‌ నేత, సిక్కిం మాజీ గవర్నర్‌ వి. రామారావు(81) అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూశారు. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో …

అంతరిక్షంలో పూసిన తొలి పువ్వు

న్యూఢిల్లీ,జనవరి17(జనంసాక్షి):నారింజ రంగులో అందంగా ఉన్న ఈ జినియా పువ్వు చూశారా? ఇది అంతరిక్షంలో పూసిన తొలి పువ్వు. ఇంటర్నేషనల్‌ స్పేస్‌ సెంటర్‌లో శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా ఈ పూలు …

ఆలస్యంగా మేల్కొన్నాం

– స్టార్టప్‌ ఇండియాలో రాష్ట్రపతి ప్రణబ్‌ న్యూఢిల్లీ,జనవరి16(జనంసాక్షి):యువతను ప్రోత్సహించేలా స్టార్టప్‌ ఇండియాను తీసుకురావడంలో భారత్‌ ఇప్పుడే మేల్కొందని.. ఈ ఆలస్యానికి కారణంగా తానేనంటూ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ …

షరతులు ఆమోదిస్తే..

15 నిమిషాల్లో జీఎస్టీ బిల్లు – విద్యార్థులతో ముఖాముఖిలో రాహుల్‌ ముంబై,జనవరి16(జనంసాక్షి): తమ పార్టీ డిమాండ్లను ఒప్పుకుంటే.. 15 నిమిషాల్లో వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) బిల్లును రాజ్యసభలో …

అక్రమాలపై ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటాం

– ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తాం – జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ హైదరాబాద్‌,జనవరి16(జనంసాక్షి): గ్రేటర్‌ ఎన్నికల్లో అక్రమాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటామని …

విమాన ప్రమాదంలోనే నేతాజీ మృతి

– యూకే వెబ్‌సైట్‌ వెల్లడి న్యూఢిల్లీ,జనవరి16(జనంసాక్షి): స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విమాన ప్రమాదంలోనే కన్నుమూసినట్లు లండన్‌కు చెందిన ఓ వెబ్‌సైట్‌ స్పష్టం చేసింది. నేతాజీ …

చంప ఛఢేల్‌..

– అధికారిపై చేయి చేసుకున్న సిద్ధిరామయ్య కర్నాటక,జనవరి16(జనంసాక్షి):ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. బళ్లారి నగరపాలక సంస్థ కమిషనర్‌ రమేశ్‌ పై.. బహిరంగంగానే చేయి చేసుకున్నారు. …