బిజినెస్

నేను సైకిల్‌పై ఆఫీసుకు వెళ్తా

– జనవరి 22న కార్‌ఫ్రీ డే – ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే జనవరి 22న ‘కార్‌ ఫ్రీ డే’ …

మహిళలు చైతన్యవంతమై పోరాడాలి

– జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ సదస్సులో కడియం శ్రీహరి హైదరాబాద్‌: దేశం విద్యా రంగంలో అనేక సమస్యలను ఎదుర్కుంటుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. …

మతం నుంచి ఉగ్రవాదాన్ని వేరు చేయాలి

– ప్రపంచంలో ఏ దేశం ఆశ్రయం ఇవ్వొద్దు – ఆసియా శిఖరాగ్ర సభలో మోదీ కౌలాలంపూర్‌: మతం నుంచి ఉగ్రవాదాన్ని వేరు చేయాలని ఉగ్రవాదం ఇంక ఎంతమాత్రం …

కేంద్ర వివక్షపై గళం విప్పే దమ్ముందా?

– కిషన్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత సూటి ప్రశ్న హైదరాబాద్‌: కేంద్ర వివక్షపై గళం విప్పే దమ్ము కిషన్‌రెడ్డికి ఉందాని టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత …

ఐఎస్‌ను తుదముట్టిస్తాం

– రష్యా కలిసి రావాలి – ఆసియా శిఖరాగ్రసభలో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కౌలాలంపూర్‌: ఇస్లామిక్‌ స్టేట్‌ ను తుదముట్టిస్తామని, ఉగ్రవాద అంశాన్ని తాము తీవ్రంగా …

క్షేమంగా విడుదలైన బందీలు

– చర్ల అటవీ ప్రాంతంలో వదిలిపెట్టిన మావోయిస్టులు ఖమ్మం,నవంబర్‌21(జనంసాక్షి): గత నాలుగు రోజులుగా మావోయిస్టులు చెరలో ఉన్న టీఆర్‌ఎస్‌ నేతల కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది.నాలుగు రోజులుగా ఉత్కంఠగా …

మోదీ సమక్షంలో జాతీయ జెండాకు అవమానం

కౌలాలంపూర్‌,నవంబర్‌21(జనంసాక్షి):ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలోనే భారత జాతీయ జెండాకు అవమానం జరిగింది. మలేషియాలో జరుగుతున్న ఆసియన్‌ సదస్సుకు ప్రధాని మోదీ హాజరైన విషయం తెలిసిందే. ఆ సదస్సులో …

వరంగల్‌ ఉప ఎన్నిక ప్రశాంతం

– 68.59 శాతం ఓటింగ్‌ – భన్వర్‌ లాల్‌ వరంగల్‌,నవంబర్‌21(జనంసాక్షి): వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికల పోలింగ్‌ పర్వం ప్రశాంతంగా  ముగిసింది.  ఉదయం 7 గంటలకు ప్రారంభమైన …

ఉగ్రవాదులు ఇస్లాంకు వ్యతిరేకం

– భారత మత పెద్దల ఫత్వా జారీ న్యూఢిల్లీ,నవంబర్‌21(జనంసాక్షి): ఉగ్రవాద చర్యలకు ఇస్లాం వ్యతిరేకమని, ముస్లిం యువకులు ఐసిస్‌లాంటి వలలో పడవద్దని మత గురువులు పిలునిచ్చారు. పారిస్‌పై …

ఐదోసారి బీహార్‌ సీఎంగా నితీష్‌ ప్రమాణం

– పలువురు ప్రముఖుల హాజరు పాట్నా,,నవంబర్‌20(జనంసాక్షి): బిహార్‌ ముఖ్యమంత్రిగా నితీష్‌కుమార్‌ ఐదోసారి ప్రమాణస్వీకారం చేశారు. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నితీశ్‌ సహా పలువురు మంత్రులుగా …