బిజినెస్

నేడో రేపో కరువు మండలాలు ప్రకటిస్తాం

– వ్యవసాయశాఖ మంత్రి పోచారం నిజామాబాద్‌ అక్టోబర్‌30(జనంసాక్షి): తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోయినందున మరో రెండు రోజుల్లో కరవు మండలాలను ప్రకటిస్తామని …

4జీ సపోర్ట్‌తో అప్పో నియో 7 – రూ.9,990

నియో 7 పేరిట అప్పో సంస్థ తాజాగా విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 5 ఇంచ్ క్యూహెచ్‌డీ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, 540×960 పిక్సల్స్ …

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

హైదరాబాద్‌: స్టాక్‌మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. 130 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్‌, 30 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ …

భారత్‌ చేరుకున్న గీత

– ప్రధాని మోదీతో భేటి – డీఎన్‌ఏ పరీక్షల అనంతరమే తల్లిదండ్రలకు అప్పగింత న్యూఢిల్లీ,అక్టోబర్‌26(జనంసాక్షి):పదిహేనేళ్ల క్రితం తప్పిపోయి పాకిస్థాన్‌కు చేరిన భారత్‌కు చెందిన గీత స్వదేశానికి చేరుకుంది. …

మోదీ.. వట్టి మాటలు కట్టిపెట్టు

– అసలు పని మొదలు పెట్టు – ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ మోతిహరి (బిహార్‌),అక్టోబర్‌26(జనంసాక్షి): బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకేరోజు అటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇటు కాంగ్రెస్‌ …

ఒకే విడతలో రుణమాఫీ

– మంత్రి పోచారం హైదరాబాద్‌,అక్టోబర్‌26(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దుతామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఉద్ఘాటించారు. విత్తనోత్పత్తిలో రైతుల సలహాలు తీసుకుంటామన్నారు. దేశ విత్తనోత్పత్తిలో …

.మోస్ట్‌ వాంటెడ్‌ డాన్‌ ఛోటా రాజన్‌ అరెస్టు

న్యూఢిల్లీ,అక్టోబర్‌26(జనంసాక్షి): మాఫియా డాన్‌ ఛోటా రాజన్‌ అరెస్టు అయ్యాడు. ఆస్ట్రేలియా పోలీసుల సహాయంతో ఇండోనేషియాలోని బాలీలో ఇంటర్‌పోల్‌ పోలీసులు రాజన్‌ను అదుపులోకి తీసుకున్నారు. దావూద్‌ ఇబ్రహీం 1993 …

కరెంటు లేదు కంప్యూటర్లు ఇస్తారా..?

– మోదీ ఎద్దేవా పాట్నా,అక్టోబర్‌26(జనంసాక్షి): బీహార్‌ను ఇన్నేళ్లు పాలించిన నితీష్‌ ఇక్కడ కనీసం విద్యుత్‌ సౌకర్యాన్ని కూడా కల్పించలేకపోయిందని ప్రధాని మోడీ విమర్శించారు. సోమవారం ఆయన బక్సర్‌లో …

బీహార్‌ సీఎం నితీషే

– బెంగాల్‌ సీఎం మమత బెనర్జీ జోస్యం పాట్న అక్టోబర్‌ 25 (జనంసాక్షి): బిహార్‌ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే ముఖ్యమంత్రిగా నితీశ్‌కుమార్‌ను మరోసారి ఎన్నుకోవాలని పశ్చిమ్‌బంగా సీఎం …

వరంగల్‌ ఎంపీ మాదే

– విపక్షాలకు డిపాజిట్లు గల్లంతు – మంత్రి పోచారం హైదరాబాద్‌ అక్టోబర్‌ 25 (జనంసాక్షి): దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని …