బిజినెస్

రాహుల్‌ మాట విననందుకే నన్ను తప్పించారు:జయంతి నటరాజన్‌

  -కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చెన్నై,జనంసాక్షి: కేంద్రమాజీ మంత్రి, సీనియర్‌ మహిళా నేత జయంతి నటరాజన్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడారు. శుక్రవారం మధ్యాహ్నం చెన్నైలో ఏర్పాటు చేసిన …

ఈజిప్టులో మిలిటెంట్ల దాడి: 30 మంది మృతి

కైరో: ఈజిప్టులోని ఉత్తర సినాయ్‌ ప్రాంతంలో  తీవ్రవాదులు గురు వారం విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనలో 27 మంది సైనికులు, ఒక పౌరుడు, ఇద్దరు పిల్లలు మృతి …

పెట్టుబడులకు రెడ్‌కార్పేట్‌

-పరిశ్రమల స్థాపనకు పక్షంరోజుల్లో అనుమతులు -సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌: రాష్ట్రంలో పెట్టుబడులకు రెడ్‌ కార్పెట్‌ వేస్తామని పరిశ్రమల స్థాపనలకు తెలంగాణే అనువైన ప్రాంతమని, ప్రపంచం గర్వించదగ్గ పారిశ్రామిక …

సిలబస్‌లో స్వల్ప మార్పులే

-రాగల రెండేళ్లలో పూర్తి మార్పులు -ప్రొఫెసర్‌ హరగోపాల్‌ హైదరాబాద్‌,జనవరి29: సిలబస్‌లో స్వల్ప మార్పులే ఉంటాయని సిలబస్‌ అడ్‌హక్‌  కమిటీ చైర్మన్‌ ప్రోఫెసర్‌ హరగోపాల్‌ పేర్కొన్నారు.భేటి అనంతరం ఆయన …

కిరణ్‌ బేడీ అవకాశవాది

-ఆపే ముఖ్యమంత్రిని చెస్తామంది -భాజాపాలో ఎందుకు చేరింది -ఆప్‌ సమన్వయకర్త అరవింద్‌  కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ,జనవరి29: ఢిల్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ విమర్శల వేడి ఊపందుకుంది.  …

ఘనంగా రిపబ్లిక్‌డే ముగింపు వేడుకలు

దిల్లీ: దిల్లీలో గణతంత్ర దిన ముగింపు వేడుకలు(బీటింగ్‌ ద రిట్రీట్‌) విజయ్‌ ాక్‌లో ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ, …

ఇదేం పారిశుద్ధ్యం

-ఢిల్లీలో చెత్త తొలగించకపోవడంపై హైకోర్డు సీరియస్‌ న్యూఢిల్లీ,జనవరి29:  దేశ రాజధాని అయిన దిల్లీలో పారిశుద్ధ్యం సరిగా లేదని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రపంచ స్థాయి నగరంలా కాకపోయినా …

వరంగల్‌కు గ్రేటర్‌ హోదా

  -తెలంగాణ సర్కారు జీవో జారీ వరంగల్‌కు గ్రేటర్‌ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సచివాలయంలో బుధవారం …

ఎన్‌సీసీ వల్లే నాకు క్రమశిక్షణ అలవడింది: ప్రధాని నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ,జనవరి28 : బాల్యంలో ఎన్‌సిసి లో చేరడం వల్లే తనకు క్రమశిక్షన అలవడిందని  భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దీనివలల్‌  క్రమశిక్షణ అలవడిందన్నారు. జీవితంలో ఇది …

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఇద్దరికి స్వైన్‌ఫ్లూ

-నగరం నుంచి జిల్లాలకు విస్తరిస్తున్న మహమ్మారి -అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక. హైదరాబాద్‌,జనవరి28: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కే పరిమితమైన స్వైన్‌ఫ్లూ జిల్లాలకు విస్తరిస్తోంది. తాజాగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో …