బిజినెస్

వరంగల్‌కు గ్రేటర్‌ హోదా

  -తెలంగాణ సర్కారు జీవో జారీ వరంగల్‌కు గ్రేటర్‌ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సచివాలయంలో బుధవారం …

ఎన్‌సీసీ వల్లే నాకు క్రమశిక్షణ అలవడింది: ప్రధాని నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ,జనవరి28 : బాల్యంలో ఎన్‌సిసి లో చేరడం వల్లే తనకు క్రమశిక్షన అలవడిందని  భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దీనివలల్‌  క్రమశిక్షణ అలవడిందన్నారు. జీవితంలో ఇది …

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఇద్దరికి స్వైన్‌ఫ్లూ

-నగరం నుంచి జిల్లాలకు విస్తరిస్తున్న మహమ్మారి -అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక. హైదరాబాద్‌,జనవరి28: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కే పరిమితమైన స్వైన్‌ఫ్లూ జిల్లాలకు విస్తరిస్తోంది. తాజాగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో …

మోదీపై అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తా: అన్నా హజారే

  హైదరాబాద్‌: జనంసాక్షి: జన్‌లోక్‌పాల్‌ బిల్లు కోసంఅలుపెరుగని పోరాటం చేసి  అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడిగా పేరొందిన అన్నా హజారే ఇప్పుడు ప్రధాని నరేంద్రమోదీపై ఉద్యమిస్తానంటున్నారు. ప్రధాని మోదీ …

బందీల విడుదలకు ఐఎస్‌ఐఎస్‌ కొత్త షరతు

-ఇరాక్‌ మహిళలను విడుదల చేయాలని డిమాండ్‌ -షరతులకు తలొగ్గకపోతే ఇద్దరు బందీలను హతమారుస్తాం -మిలిటెంట్ల డిమాండ్లకు తలొగ్గిన జోర్డాన్‌ టోక్యో: ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఉగ్రవాదులు తమ వద్ద …

భిన్నత్వంలో ఏకత్వం మన బలం

మత ప్రాతిపదికన చీలకపోతే భారత్‌ సఫలం అమెరికా భారత్‌లు సహజ మిత్రులు ‘అణు’బంధం బలపడింది-ఒబామా న్యూఢిల్లీ,జనవరి27(జనంసాక్షి):  భారత్‌, అమెరికా ప్రజలు సహజ మిత్రులని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ …

నాపై విచారణ జరిపించండి

      దోషిగా తేలితే శిక్షించండి మాజీ మంత్రి రాజయ్య హైదరాబాద్‌,జనవరి27(జనంసాక్షి): తానెలాంటి తప్పు చేయలేదని, తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి దోషిగా తేలితే …

విజృంభిస్తున్న స్వైన్‌ ఫ్లూ

ఒకే రోజు ముగ్గురు మృతి 25 చేరిన మృతుల సంఖ్య హైదరాబాద్‌,జనవరి27(జనంసాక్షి): రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ మహమ్మారి విస్తరిస్తూనే ఉంది. వ్యాధితో మంగళవారం ఒకరోజే ముగ్గురు మృత్యువాత పడ్డారు. …

దివాలా తీశాం ఆదుకోండి

జీతాలకే డబ్బులు లేవు కేంద్రానికి చంద్రబాబు వేడుకోలు హైదరాబాద్‌,జనవరి27(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని ఆదుకునేందుకు కేంద్రం ముందుకు రావాలని ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా …

ట్రిపోలిలో ఐఎస్‌ఐఎస్‌ మిలిటెంట్ల దాడి

ఎనిమిది మంది మృతి హైదరాబాద్‌, జనవరి27(జనంసాక్షి): ఉత్తరాఫ్రికాలోని లిబియా దేశ రాజధాని ట్రిపోలిలో మంగళవారం ఐఎస్‌ఐఎస్‌ (ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా)కు చెందిన ఉగ్రవాదులు …